Delhi
ముంబై షిప్ యార్డులో రూ. 1000 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ముంబైలోని నవీ షెవా ఓడరేవులో సుమారు రూ. 1000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే డ్రగ్స్ కు పేరుగాంచిన ఆఫ్ఘనిస్తాన
Read Moreకేరళ విమాన ప్రమాదం తర్వాత మళ్లీ మొదలైన వందే భారత్ మిషన్
విదేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ ను మే నెలలో ప్రారంభించింది. అందులో భాగంగా దుబాయ్ నుంచి కేరళకు వ
Read Moreబయటి నుంచి వస్తున్న వారి వల్లే ఢిల్లీలో ఎక్కువ కేసులు: హెల్త్ మినిస్టర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బయటి నుంచి వస్తున్న వారి వల్లే కేసులు పెరిగుతున్నాయని స్టేట్ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ అన్నారు. శనివారం కే
Read Moreఎలక్ట్రిక్ కారు కొంటే లక్షన్నర ఇన్సెంటివ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని సీఎం కేజ్రీవాల్ శుక్రవారం స్టార్ట్చేశారు. ఎలక్ట్రికక్ట్రిల్ వెహికల్స్ సేల్స్
Read Moreలిక్కర్ షాపులకు అదనంగా మరో గంట పర్మిషన్: ఆప్ సర్కారు ఉత్తర్వులు
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఢిల్లీలో లిక్కర్ షాపుల టైమింగ్స్పై ఆంక్షలు విధించిన ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో మరో గంట
Read Moreఓపెన్ బుక్ పరీక్షలకు గ్రీన్ సిగ్నలిచ్చిన ఢిల్లీ హైకోర్టు
డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైక
Read More‘కరోనాను తగ్గించడంలో ప్లాస్మా అంతగా పనిచేయలేదు’
వెల్లడించిన ఎయిమ్స్ డాక్టర్లు న్యూఢిల్లీ: కరోనాను తగ్గించడంలో, మోర్టాలిటీ రేట్ తగ్గించడంలో ప్లాస్మా ట్రీట్మెంట్ అంతగా ప్రభావం చూపలేదని ఎయిమ్స్
Read Moreతెలంగాణ ప్రభుత్వం ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలి: కిషన్ రెడ్డి
కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ను
Read Moreఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. సిరియోలాజికల్ సర్వే ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా కేసుల డబలింగ్ రేటు ఇప్పుడు 50కి పెరిగిందని, దేశంలో అది 21 రోజులు ఉందని ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ అన్నారు.
Read Moreడీజిల్పై ట్యాక్స్ తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం
30 శాతం నుంచి 16.75శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు రూ.8 తగ్గిన డీజిల్ ధర న్యూఢిల్లీ: డీజిల్ ధరలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది
Read Moreఢిల్లీలో కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడుతుంది
ఢిల్లీలో కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడుతోందన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ మోడల్ గురించి దేశమంతటా చర్చిస్తున్నారని..ఇక్కడ రికవరీ రేటు 88%కు చే
Read Moreసీనియర్ను కాల్చిచంపి.. తనూ కాల్చుకున్నడు
ఢిల్లీలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ దారుణం న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ తన సీనియర్ను కాల్చిచంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు
Read Moreఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాల చర్యలు.. దేశ రాజధానిలో కంట్రోల్లో కరోనా
తగ్గుముఖం పట్టిన కేసులు ప్రణాళికతో, కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వాలు న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉన్న దేశ
Read More












