Delhi
వాజ్పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రెండో వర్థంతి సందర్బంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు ఆయనకు నివాళులు అర్పించారు. ‘దేశంకోసం ఆయన చేసి
Read Moreకరోనా కంట్రోల్ అయ్యాకే ఢిల్లీలో స్కూల్స్ తెరిచేది
న్యూఢిల్లీ: కరోనాను పూర్తిగా నియంత్రించిన తరువాతే ఢిల్లీలో స్కూల్స్ రీ ఓపెన్ చేస్తామని
Read Moreఢిల్లీలో జాతీయజెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశార
Read Moreచైనాకు రాష్ట్రపతి కోవింద్ ఇన్ డైరెక్ట్ వార్నింగ్
మా నేలను ఆక్రమించేందుకు తెగిస్తే సహించం74వ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రెసిడెంట్ కోవింద్చైనాకు ఇండైరెక్ట్ వార్నింగ్కేంద్రం స్ట్రాటజీలతో కరోనాపై విజయం
Read Moreమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెల్త్ బులెటిన్ విడుదల
మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ హెల్త్ బులెటిన్ విడుదలయింది. ఆయన ఆరోగ్యం ఈ రోజు ఉదయం వరకు నిలకడగానే ఉన్నట్లు ఆయన చికి
Read Moreఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం..నీట మునిగిన రోడ్లు
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(గురువారం) ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజ
Read Moreఉత్తరాదిని వణికిస్తోన్న భారీ వర్షాలు
ఎడతెరిపి లేకుండా గత 24 గంటల నుంచి కురుస్తున్న వర్షాలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. ఈ వర్షాలు మరో 24 గంటలు ఇలాగే కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హె
Read Moreవీడియో: వర్షంలోనే త్రివిధ దళాల రిహార్సల్స్
ప్రతి యేడు ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే రోజు భారత ప్రధాని ఎర్రకోట మీద జెండా ఎగురవేస్తారు. అందుకోసం రెండు రోజుల ముందుగానే త్రివిధ దళాలు రిహార్సల్స్ చేస్
Read Moreవెంటిలేటర్పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సీరియస్ గానే ప్రణబ్ హెల్త్ వెంటిలేటర్పై ఉంచి ట్రీట్మెంట్ బులెటిన్ రిలీజ్ చేసిన ఆర్ఆర్ హాస్పిటల్ ఎంక్వైరీ చేసిన రాష్ట్రపతి ర
Read Moreరూ.800 కోట్ల బ్యాంకు రుణాలు ఎగవేసిన కంపెనీపై సీబీఐ దాడులు
రాజస్థాన్ సీఎంతో సంబంధాలు కలిగి ఉన్న రాజ్ సింగ్ గెహ్లోత్ అనే వ్యక్తికి చెందిన యాంబియన్స్ గ్రూపు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది. ఢిల్లీ, గురుగాం, ప
Read Moreముంబై షిప్ యార్డులో రూ. 1000 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ముంబైలోని నవీ షెవా ఓడరేవులో సుమారు రూ. 1000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే డ్రగ్స్ కు పేరుగాంచిన ఆఫ్ఘనిస్తాన
Read Moreకేరళ విమాన ప్రమాదం తర్వాత మళ్లీ మొదలైన వందే భారత్ మిషన్
విదేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ ను మే నెలలో ప్రారంభించింది. అందులో భాగంగా దుబాయ్ నుంచి కేరళకు వ
Read Moreబయటి నుంచి వస్తున్న వారి వల్లే ఢిల్లీలో ఎక్కువ కేసులు: హెల్త్ మినిస్టర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బయటి నుంచి వస్తున్న వారి వల్లే కేసులు పెరిగుతున్నాయని స్టేట్ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ అన్నారు. శనివారం కే
Read More












