Delhi
272 కరోనా డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేసిన మాజీ ఎమ్మెల్యే
కరోనాతో చనిపోయినోళ్లను గౌరవంగా సాగనంపుతుండు న్యూఢిల్లీ: కరోనాతో మరణిస్తున్న వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
Read Moreపోలికలే కాదు.. మార్కుల్లోనూ ట్విన్స్
ఇద్దరికీ 95.8 పర్సంటేజ్ న్యూఢిల్లీ: నోయిడాకు చెందిన ట్విన్ సిస్టర్స్ మాన్సి, మాన్యకు సీబీఎస్ఈ ట్వెల్త్ క్లాస్ లో ఒకేలా మార్కులు వచ్చాయి.
Read Moreఅది ఫేక్న్యూస్: ప్రియాంక గాంధీ
బంగ్లా ఖాళీ చేసేందుకు పర్మిషన్ అడగలేదని వెల్లడి న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికారిక బంగ్లా ఖాళీ చేసేందుకు తనకు మరో నెల టైమ్ ఇవ్వాలని ప్రధానిని కోరలేదన
Read Moreఒక్కరోజులో 28,637 కేసులు నమోదు
8లక్షల మార్క్ దాటిన కేసుల సంఖ్య 2.5 లక్షల చేరువలో మహారాష్ట్ర న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. గత తొమ్మిది
Read Moreఢిల్లీ స్టేట్ యూనివర్సిటీల్లో అన్ని పరీక్షలు రద్దు
ప్రకటించిన మనీశ్ సిసోడియా న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్
Read Moreదేశంలోనే మొదటిసారి.. తల్లికి కరోనా నెగిటివ్.. అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్
కరోనావైరస్ ఎవరికి ఎలా సోకుతుందో కూడా తెలియకుండానే అందరినీ అంటుకుంటుంది. శాస్త్రవేత్తలు గతంలో చేసిన పరిశోధనల ద్వారా.. తల్లి నుంచి పుట్టిన బిడ్డకు కరోనా
Read Moreహాస్టల్ పైనుంచి దూకి 25 ఏళ్ల డాక్టర్ ఆత్మహత్య
ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో జూనియర్ డాక్టర్గా ఉన్న 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైకియాట్రీ
Read Moreఎయిమ్స్ లో డెడ్ బాడీలు తారుమారు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. సొంత కుటుంబ సభ్యులే ఒకరినొకరు తాకడానికి కూడా భయపడేలా చేస్తోంది. ఇక కరోనాతో చనిపోతే కన
Read Moreలాక్ డౌన్ కష్టాలు : డబ్బు కోసం మేనేజర్ ను ఆఫీస్ లో కట్టేసి చిత్రహింసలు చేసిన యజమాని
లాక్డౌన్ టైంలో కంపెనీ డబ్బులు ఖర్చుపెట్టాడంటూ.. ఉద్యోగిని కిడ్నాప్ చేసిన ఘటన పూణేలో జరిగింది. కోత్రుడ్లో పెయింటింగ్స్ ను ప్రదర్శించే ఒక కంపెనీకి చెంది
Read Moreకరోనా వైరస్ను జయించిన 106 ఏండ్ల ముసలాయన
ఫ్యామిలీ మెంబర్స్ కంటే ముందే కోలుకున్నడు న్యూఢిల్లీ: కంటికి కనిపించని ఈ మహమ్మారి ముసలోళ్లకి, చిన్నపిల్లలకి సోకితే డేంజర్ అని డాక్టర్లు హెచ్చరిస్
Read Moreవరల్డ్లో అతి పెద్ద కరోనా కేర్ సెంటర్ ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా ట్రీట్మెంట్ సెంటర్ దేశ రాజధాని ఢిల్లీ, ఛత్తర్పూర్లోని రాధా సోమి సత్సంగ్ బియాస్లో ఆదివారం ప్రారంభమైంది.
Read More












