ఇద్దరికీ 95.8 పర్సంటేజ్
న్యూఢిల్లీ: నోయిడాకు చెందిన ట్విన్ సిస్టర్స్ మాన్సి, మాన్యకు సీబీఎస్ఈ ట్వెల్త్ క్లాస్ లో ఒకేలా మార్కులు వచ్చాయి. సోమవారం రిలీజ్ చేసిన ఫలితాల్లో ఇద్దరికీ 95.8 పర్సంటేజ్ వచ్చింది. గ్రేటర్ నోయిడాలోని ఆస్టర్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ట్విన్స్కు ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్లో 98, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్లో 95 మార్కులు చొప్పున వచ్చాయి. ఇంజనీరింగ్ చేయాలని భావిస్తున్న ఈ ట్విన్ సిస్టర్స్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు.‘మేమిద్దరం ఒకే మార్కులు సాధించిన విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’ అని మాన్య చెప్పింది.
For More News..