Delhi

అన్నా హజారేను తమతో కలవాలని కోరిన ఢిల్లీ బీజేపీ చీఫ్

సామాజిక కార్యకర్త అన్నా హజారేను తమతో కలవాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆయనకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వానికి

Read More

కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ను కలిసిన కేటీఆర్

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఢిల్లీలో పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిశారు.ఆయ‌న‌తో భేటి అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడార

Read More

నీట్, జేఈఈ వాయిదా వేయాలి: మమతా బెనర్జీ

కేంద్రాన్ని కోరిన మమతా బెనర్జీ కరోనావైరస్ కంట్రోల్ లోకి వచ్చేవరకు నీట్, జేఈఈ పరీక్షలను వాయిదావేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం క

Read More

నా చిరకాల స్నేహితుడిని కోల్పోయాను

అరుణ్ జైట్లీకి నివాళులు అర్పించిన ప్రధాని మోడీ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్బంగా ఆయనకు ప్రధాని మోడీ నివాళులు అ

Read More

ఢిల్లీ-యూపీ సరిహద్దల్లో హై అలర్ట్ 

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న(శుక్రవారం) ఢిల్లీలో ఓ వ్యక్తి భారీ స్థాయిలో ఆయుధాలతో పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీ

Read More

ఏ శిక్షకైనా రెడీ.. సారీ మాత్రం చెప్పను

ఏ మాత్రం తగ్గని ప్రశాంత్ భూషణ్ స్టేట్ మెంట్ మళ్లీ పరిశీలించుకోవాలన్న సుప్రీం రెండ్రోజుల గడువు ఇచ్చిన ముగ్గురు జడ్జిల బెంచ్ న్యూఢిల్లీ: జ్యుడీషియరీకి

Read More

టీచర్లకు చెప్పొస్తలె.. పిల్లలకు సమజైతలె

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌తో కుస్తీ ఎన్‌‌‌‌సీఈఆర్టీ సర్వేలో వెల్లడి 27% మందికి డిజిటల్‌ పరికరాల్లేవ్‌‌‌‌ 28% మందికి కరెంటు కష్టాలు న్యూఢిల్లీ: దేశ

Read More

11 రోజుల్లో ఢిల్లీలో రికార్డు వర్షం

న్యూఢిల్లీ: వానాకాలంలో ఏటా ఢిల్లీలో కురిసే వర్షాలలో 80 శాతం వర్షం గడిచిన పదకొండు రోజుల్లోనే కురిసిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఆగస్

Read More

ఆ 110 కోట్లు ఏమైనట్టు ?

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ స్కామ్‌‌‌‌లో ఈడీ, ఐటీ ఎంక్వైరీ మనీ ల్యాండరింగ్‌‌‌‌, బ్యాంక్ అకౌంట్లపై ఫోకస్‌ ‌హెచ్‌ ఎస్‌‌ ‌‌బీ సీకి నోటీసులు పేటీఎం ప్రతిన

Read More

ఉదయం సేఫ్.. మధ్యాహ్నం సీరియస్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ తెలిపింది. ఆయనకు ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్ష‌న్ సోకినట్లు

Read More

కోలుకుంటున్న ప్రణబ్ ముఖర్జీ

మాజీ ప్రెసిడెంట్‌ ప్రణబ్‌ ముఖర్జీ ఆగష్టు 10న కరోనాతో ఆర్మీ రీసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ రిఫరల్‌ హాస్పిటల్‌ లో అడ్మిట్‌ అయ్యారు. అప్పటినుంచి ఆయనకు వెంటిలేటర్

Read More

మళ్లీ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకొని ఆగష్టు 14న గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. తాజా

Read More