Delhi
కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో నిర్వహించ
Read Moreకేసీఆర్, జగన్ ఢిల్లీ పర్యటన రద్దు..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన రద్దయింది. గురువారం సాయంత్రం మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్న కెసిఆర్, జగన్ లు కొన్న
Read Moreజనాభా నియంత్రణపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచా
Read Moreచిక్కుల్లో పేటీఎం పోస్ట్ పెయిడ్
న్యూఢిల్లీ : పేటీఎం పోస్ట్ పెయిడ్ వాలెట్ ఆపరేషన్స్ చట్టవిరుద్ధమని, అనధికారమని నమోదైన ఫిర్యాదుపై స్పందించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను (ఆర్బీఐ
Read Moreఅవినీతి లేని పాలనతో 6 నెలల్లో మార్పు చూపిస్తా : జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీ ఓవర్ డ్రాఫ్ట్ మీద బతకాల్సిన పరిస్థితి ఉందని మోడీకి తెలిప
Read MoreNDAకు 250 సీట్లు రావొద్దని కోరుకున్నా! హోదాపై జగన్ హాట్ కామెంట్
వైసీపీ వస్తేనే ఏపీ ఇబ్బందులు తొలగుతాయని బలంగా నమ్మానన్నారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్. ఏపీ ఇబ్బందులు తొలగిపోవాలంటే కేంద్రం సాయం అత్యవసరమని చెప్
Read Moreఅమిత్ షాను కలిసిన వైఎస్ జగన్
డిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటి అయ్యారు. అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
Read Moreమోడీ – జగన్ ఆప్యాయ ఆలింగనం : ఫొటోలు
ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిశారు ఆంద్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈనెల 30న ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానిం
Read Moreకుక్కను చంపి జైలుపాలయిన వ్యక్తి
విచక్షణా రహితంగా వీధి కుక్కను కొట్టి చంపి జైలు పాలయ్యాడో వ్యక్తి. ఈ ఘటన ఢిల్లీలోని ముకుందాపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందా
Read Moreఇది దేశ ప్రజల విజయం: అమిత్ షా
ఢిల్లీ లోని బీజేపీ హెడ్ ఆఫీసులో ఆ పార్టీ నేత అమిత్ షా మాట్లాడారు. పార్టీ భయట ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. 2019 లోక్ సభ ఎన్నికలలో NDA ను గ
Read Moreఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా కృషి చేసింద
Read Moreటిక్ టాక్ సెలబ్రిటీ దారుణ హత్య
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. టిక్ టాక్ వీడియోస్ తో ఫేమస్ అయిన మోహిత్ మోర్(27) అనే యువకుడిని ముగ్గురు దుండగులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం
Read Moreఎన్నికల సంఘంపై ప్రణబ్ ప్రశంసలు
భారత ఎన్నికల సంఘం(EC)పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ఏళ్ల తర్వ
Read More












