education

అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించాం

స్వాతంత్య్రానికి, ప్రజా స్వామ్యానికి, సార్వభౌమత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీక జాతీయ జెండా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అహిం

Read More

క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి కోచ్‌‌‌‌‌‌‌‌లతో శిక్షణ

పాలమూరు, వెలుగు: రాష్ట్రంలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం జిల్లా

Read More

బాధలను దిగమింగి బార్బర్ గా మారింది

అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాన్నేమో బ్రెయిన్ ట్యూమర్ తో మంచాన పడ్డాడు. అక్కలిద్దరికీ పెళ్లిల్లై అత్తగారింట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో చిన్న కూతురే ఆ క

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో నిన్న మధ్యాహ్నం నుంచి పవర్ కట్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కరెంట్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి క్యాంపస్లో కరెంట్ లేదు. వి

Read More

ఉస్మానియా యూనివర్సిటీ మరిన్ని విజయాలు సాధించాలి

దేశంలోని యూనివర్సిటీల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ 22వ ర్యాంక్ సాధించడం పట్ల వీసీ రవీందర్ను గవర్నర్ తమిళసై అభినందించారు. రాజ్‌భవన్‌లో గవర

Read More

ఇష్టారాజ్యంగా ప్రైవేట్ జూనియర్ కాలేజీల షిఫ్టింగ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల షిఫ్టింగ్​లో సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. నాన్ లోకల్ కాలేజీల షిఫ్టింగ్​కు

Read More

సొంత జిల్లాకు బదిలీ చేయించుకున్న ఇద్దరు టీచర్లు

రూలింగ్​ పార్టీ లీడర్ల అండతో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రెగ్యులర్​ డీఈవో లేకున్నా ఇన్‌‌‌‌చార్జితో ప్రొసీడింగ్‌‌

Read More

టెన్ట్, ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

టెన్త్ పరీక్షలు: ఉదయం 9.30 నుంచి 12.45 వరకు ఇంటర్ ఫస్టియర్: ఉదయం 9 నుంచి 12 వరకు ఇంటర్ సెకండియర్: మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు హైదరాబాద్

Read More

పేదలకు విద్యను దూరం చేసే కుట్ర

ప్రభుత్వం సర్కారు బడుల్లో కనీస సౌలత్​లు కల్పించడంలో నిర్లక్ష వైఖరి ప్రదర్శిస్తోంది. స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా.. విద్యార్థులకు ఇంత వర

Read More

పేద విద్యార్థుల చదువులపై ఏ మాత్రం శ్రద్ధ లేదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్‌‌‌‌కు పేద విద్యార్థుల చదువులపై ఏ మాత్రం శ్రద్ధ లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర

Read More

టెన్త్‌‌ అయ్యాక ఏడ చదువాలె?

మహబూబ్​ నగర్​, వెలుగు : కేజీ టూ పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్‌‌‌‌ అందిస్తున్నామని చెబుతున్న సర్కారు అందుకు తగ్గ ఏర్పాట్లు మాత్రం చేయడ

Read More

లెక్చరర్ల పోస్టులే అధికం.. టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరిన్ని పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఎడ్యుకేషన్, ఆర్కైవ్స్ డిపార్ట్​మెంట్లలో మొత్తం 2,440  ప

Read More