education
స్కూళ్లు రీఓపెన్ అయ్యేనాటికి అన్ని ఏర్పాట్లు
అన్ని స్కూళ్లలో కోవిడ్ నిబంధనలు..శుచి, శుభ్రత గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చోట్ల సౌర విద్యుత్ సదుపాయం రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ
Read Moreసర్కారు శ్రద్ధపెడితేనే సదువులు సక్కగైతయ్
నిరుడు పార్లమెంటరీ స్థాయీ సంఘం సహా అనేక అధ్యయనాలు కరోనా పరిస్థితుల వల్ల విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని, విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయని పేర్కొన్నాయి
Read Moreరాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర విద్యా శాఖ అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు మిడ్డెమిల్స్ అందించడంలో తెలంగాణ సర్కారు పూర్తి నిర్లక్ష్యం వహించింది. కరోనా టైమ్,వేసవి స
Read Moreవడ్డెరల బతుకులు మారేదెన్నడు?
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి దూరమైన అనేక సంచార జాతులు స్వరాష్ట్రంలోనైనా తమ బతుకులు మారుతాయని ఆశపడ్డాయి. కానీ వారి జీవితాల్లో ఎలాంటి మార్
Read Moreదరఖాస్తులు క్లియరైనా నిధులు విడుదల చేస్తలె
స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ బకాయిలు 3,200 కోట్లు 13 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు బకాయిలు రాక స్టూడెంట్ల సర్టిఫికెట్లు ఆపుతున్న కాలేజీల
Read Moreస్కూల్స్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి
హైదరాబాద్: విద్యాశాఖపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. స్టూడెంట్స్
Read Moreడీఎస్ఈ ముందు కేజీబీవీ టీచర్ల ఆందోళన
హైదరాబాద్,వెలుగు: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో పని చేస్తున్న 937 మంది టీచర్లను అర్ధాంతరంగా విధుల్లోంచి తొలగించడంతో వాళ్లు ఆందోళన బా
Read Moreఫీజులు నియంత్రిస్తారా ?.. లేదా ?
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు పేరెంట్స్ ధర్నా హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చే
Read Moreజీతాలు రాక ప్రభుత్వ టీచర్ల అవస్థలు
హైదరాబాద్: రాష్ట్ర విద్యా శాఖ పరిధిలోని ఆదర్శ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్ స్కూళ్లకు చెందిన టీచర్లు, ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. మార
Read Moreబండి సంజయ్ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్లు
బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.దమ్ముంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ ఆస్పత్రులు,
Read Moreఇయ్యాల్టి నుంచి ఎస్ఏ 2 పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి స్టూడెంట్లకు శనివారం నుంచి ఈ నెల 22 వరకు సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ–2) పరీక్షలు జరగనున్న
Read Moreప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలె
వరంగల్/రాయపర్తి: చదువుల కోసం అప్పులు చేసే రోజులు పోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల
Read Moreకుల వివక్షపై పోరాడిన జ్యోతిబా పూలే
బడుగులు, దళితులు అంతా మహాత్మా అని గర్వంగా పిలుచుకునే వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. కులం పేరుతో ఎన్నో ఏండ్లుగా అణచివేతకు గురవుతున్న వెనుకబడిన, బలహీన వ
Read More












