Election Campaign
బీజేపీ వస్తే బీసీ సీఎం : రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు : బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ క్యాండిడేట్ని సీఎం చేయడం ఖాయమని ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. గురువారం అక్భర్పేట-భూంపల్లి మండలంలో
Read Moreజీవన్ రెడ్డిని తరిమికొడితేనే ఆర్మూర్ అభివృద్ధి సాధ్యం : వినయ్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: పదేండ్లలో ఆర్మూర్లో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదని, జీవన్ రెడ్డిని ఓడించి ఆర్మూర్ నుంచి తరిమికొడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆర
Read Moreబీసీలు సీఎం కావడం కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఇష్టం లేదు : లక్ష్మణ్
7న హైదరాబాద్లో పీఎం చీఫ్ గెస్ట్ గా ‘బీసీల ఆత్మగౌరవ సభ’ న్యూఢిల్లీ, వెలుగు: వెనుకబడిన వర్గాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు
Read Moreప్రచారానికి 150 మంది బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు: బీజేపీకి చెందిన ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శుక్రవారం నుంచి వివిధ నియోజకవర్గాల్లో ప్రచారాన
Read More7,11 తేదీల్లో రాష్ట్రానికి మోదీ
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7 , 11 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. 7న బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లో
Read Moreతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం
ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఆన్లైన్లోనూ దరఖాస్తుకు చాన్స్.. కానీ మాన్యువల్గా అందజేయాలి 13న పరిశీలన..
Read Moreతెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : పొన్నం ప్రభాకర్
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ ఎంపీ, హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ మాట మీద నిలబడే పార్టీ అ
Read Moreరైతుబంధు అనే మాట నా నోట్లో నుంచి వచ్చింది : నిర్మల్ సభలో కేసీఆర్
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ లో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించారు. నిర్మల్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న టీఆర్ ఎస్ అభ
Read Moreఅధికారంలోకొస్తే ఆరు గ్యారంటీల అమలు : సింగపురం ఇందిర
స్టేషన్ఘన్పూర్/ధర్మసాగర్, వెలుగు : కాంగ్రెస్&zwn
Read More30 రోజులు కష్టపడండి.. ఐదేళ్లు శ్రమిస్తా : అన్నపూర్ణమ్మ
నిజామాబాద్, వెలుగు: ఎన్నికలు పూర్తయ్యేదాకా ఈ 30 రోజులు తన గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడితే ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడతానని బాల్కొండ బీజేపీ అభ్య
Read Moreఅరాచక పాలన అంతమొందించే సమయం దగ్గర పడ్డింది: మధుయాష్కీ గౌడ్
తెలంగాణలో అరాచక పాలన అంతమొందించే సమయం దగ్గర పడ్డిందని ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీక
Read Moreరాజకీయాలతో సంబంధం లేని డబ్బు ఇచ్చేయండి.. అధికారులకు ఈసీ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నది. తనిఖీల్లో పట్టుబడిన డబ్బు, ఇతర వస్తువులకు ఎన్నికలు, రాజకీయాలతో సంబంధం లే
Read Moreబీజేపీ అధికార ప్రతినిధుల నియామకం
మరో నలుగురికి మీడియా మేనేజ్మెంట్ కమిటీలో చోటు హైదరాబాద్, వెలుగు: బీజేపీ అధికార ప్రతినిధులుగా ఆరుగురు నాయకులకు అవకాశం దక్కింది. ఈ మేరకు కేంద్ర
Read More












