Election Campaign

బీజేపీ వస్తే బీసీ సీఎం : రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ క్యాండిడేట్​ని సీఎం చేయడం ఖాయమని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. గురువారం అక్భర్​పేట-భూంపల్లి మండలంలో

Read More

జీవన్ రెడ్డిని తరిమికొడితేనే ఆర్మూర్ అభివృద్ధి సాధ్యం : వినయ్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: పదేండ్లలో ఆర్మూర్​లో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదని, జీవన్ రెడ్డిని ఓడించి ఆర్మూర్ నుంచి తరిమికొడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆర

Read More

బీసీలు సీఎం కావడం కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఇష్టం లేదు ​: లక్ష్మణ్​

7న హైదరాబాద్​లో పీఎం చీఫ్ గెస్ట్ గా ‘బీసీల ఆత్మగౌరవ సభ’ న్యూఢిల్లీ, వెలుగు: వెనుకబడిన వర్గాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు

Read More

ప్రచారానికి 150 మంది బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీకి చెందిన ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శుక్రవారం నుంచి వివిధ నియోజకవర్గాల్లో ప్రచారాన

Read More

7,11 తేదీల్లో రాష్ట్రానికి మోదీ

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7 , 11 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. 7న బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్​లో &#

Read More

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం

ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఆన్‌‌లైన్‌‌లోనూ దరఖాస్తుకు చాన్స్.. కానీ మాన్యువల్‌‌గా అందజేయాలి 13న పరిశీలన..

Read More

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ ఎంపీ, హుస్నాబాద్  కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు.  కాంగ్రెస్ మాట మీద నిలబడే పార్టీ అ

Read More

రైతుబంధు అనే మాట నా నోట్లో నుంచి వచ్చింది : నిర్మల్ సభలో కేసీఆర్

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ లో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించారు. నిర్మల్ అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న టీఆర్ ఎస్ అభ

Read More

అధికారంలోకొస్తే ఆరు గ్యారంటీల అమలు : సింగపురం ఇందిర

స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌/ధర్మసాగర్‌‌‌‌, వెలుగు : కాంగ్రెస్‌&zwn

Read More

30 రోజులు కష్టపడండి.. ఐదేళ్లు శ్రమిస్తా : అన్నపూర్ణమ్మ

నిజామాబాద్​, వెలుగు:  ఎన్నికలు పూర్తయ్యేదాకా ఈ 30 రోజులు తన గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడితే ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడతానని బాల్కొండ బీజేపీ అభ్య

Read More

అరాచక పాలన అంతమొందించే సమయం దగ్గర పడ్డింది: మధుయాష్కీ గౌడ్

తెలంగాణలో అరాచక పాలన అంతమొందించే సమయం దగ్గర పడ్డిందని ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీక

Read More

రాజకీయాలతో సంబంధం లేని డబ్బు ఇచ్చేయండి.. అధికారులకు ఈసీ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నది. తనిఖీల్లో పట్టుబడిన డబ్బు, ఇతర వస్తువులకు ఎన్నికలు, రాజకీయాలతో సంబంధం లే

Read More

బీజేపీ అధికార ప్రతినిధుల నియామకం

మరో నలుగురికి మీడియా మేనేజ్​మెంట్ కమిటీలో చోటు హైదరాబాద్, వెలుగు: బీజేపీ అధికార ప్రతినిధులుగా ఆరుగురు నాయకులకు అవకాశం దక్కింది. ఈ మేరకు కేంద్ర

Read More