Election Campaign
ఓటమి భయంతోనే సెంటిమెంట్ డ్రామాలు : మంత్రి తలసాని
ఓటమి భయంతోనే సెంటిమెంట్ డ్రామాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, వెలుగు : మునుగోడు
Read Moreఎవడొస్తాడో చూద్దాం.. కదన రంగంలో తేల్చుకుందాం : రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు మల్లారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన..
Read Moreమునుగోడు బైపోల్ లో కేఏ పాల్ ప్రచారం
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మును
Read Moreకూసుకుంట్లని గెలిపిస్తే మునుగోడులో అభివృద్ధి జరుగుతుంది : మంత్రి తలసాని
మునుగోడు ఉప ఎన్నికలో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారో బీజేపీ నాయకులు చెప్పడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం విమర్శలు చేస్తున్నారని మంత్
Read Moreబైపోల్ ప్రచారంలో రాజగోపాల్ భార్య, బంధువులు
మునుగోడు ఎన్నిక ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల తరుపున వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు. నాంపల్లి మండలంలో బీజేపీ అభ్
Read Moreకేసీఆర్ ను గద్దె దింపాలనే రాజీనామా చేశా : రాజగోపాల్ రెడ్డి
సీఎం కేసీఆర్ ను గద్దె దింపాలనే తాను రాజీనామా చేశానని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఒక నియంతలా రాష్ట్రాన్ని పా
Read Moreఎన్నిక వచ్చిన తర్వాతే మునుగోడు గుర్తొచ్చిందా?: షర్మిల
నిజామాబాద్, వెలుగు: దత్తత తీసుకున్న మునుగోడును కాళేశ్వరం కమీషన్లతో అభివృద్ధి చేస్తారా? ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ డబ్బులతో అభివృద్ధి చేస్తారా? ప్ర
Read Moreపైసలను కాదు ప్రజలను నమ్ముకున్నాం: హరీష్ రావు
చండూరు (మర్రిగూడ), వెలుగు: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంట్రాక్టులకు ఆశపడడం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీశ్రా
Read Moreప్రచారంలో ఒకరికొకరు ఎదురుపడ్డ రాజగోపాల్ రెడ్డి, కేఏ పాల్
మునుగోడు నియోజకవర్గం చండూర్ లో ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎదురుపడ్డారు. రా
Read Moreనాంపల్లి మండలం దామెరలో వివేక్ వెంకటస్వామి ప్రచారం
నల్గొండ : సీఎం కేసీఆర్ అవినీతిలో మునిగిపోయారని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. పరిపాలన తెలియని ముఖ్
Read Moreప్రచారాన్ని ముమ్మరం చేసిన పాల్వాయి స్రవంతి
గడపగడపకు ప్రచారంలో భాగంగా మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా నారాయణపూర్ మండలం పుట్టపక గ్రామంలో మునుగోడు నియ
Read Moreమునుగోడు ప్రజలు తలెత్తుకునేలా పనిచేస్త : రాజగోపాల్ రెడ్డి
తన జీవితం మునుగోడు అభివృద్ధికే అంకితమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని కలవలపల్లి, బీరెల్లి గూడెంలో ఆయన ఎన్నికల ప్రచారం
Read Moreకొరిటికల్ లో ఇంటింటి ప్రచారం చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
మునుగోడు, వెలుగు : రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ పైసలను జిల్లా అభివృద్ధికి ఇస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయదని
Read More












