Election Campaign

కేసీఆర్ జనాల్ని కాదు.. పైసల్ని నమ్ముకుండు 

వరంగల్ అర్బన్: ఎన్నికల్లో గెలవడానికి సీఎం కేసీఆర్ ప్రజలను గాక డబ్బులను నమ్ముకున్నారని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో 30వ తేదీ

Read More

కరోనా కేసుల్లో ఓట్ల వేట

హైదరాబాద్: ఒకవైపు కరోనా కేసులు జోరుగా పెరుగుతుంటే.. మరో వైపు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల వేట ఆగడం లేదు. ఎన్నికలు వాయిదా వేయడం లేదని.. యధాతథంగా నిర్వహిస్

Read More

ప్రాణాలు పోతున్నా..ఎలక్షన్లే ముఖ్యమా?

రాష్ట్రంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. పాజిటివ్​ కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. కేసులే కాదు.. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో

Read More

కేసీఆర్ మనవడికి వయసుంటే అతనికి కూడా పదవిచ్చేవాడు

‘కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులున్నాయ్ కానీ, ఒక్క మనవడికే లేదు. అతనికి కూడా వయసు ఉంటే పదవిచ్చే వాడు’ అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ

Read More

దీదీ ఏమీ చేయలె.. బీజేపీ గెలిస్తే కల్లోలమే

కోల్‌‌‌కతా: తృణమూల్ ముక్త్ భారత్ అని బీజేపీ ఎందుకు పిలుపునివ్వడం లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎప్పుడూ కాంగ్రెస్

Read More

కేసీఆర్ బిడ్డ రాజ్యమేలితే... యాద‌వుల బిడ్డ‌లు గొర్రెలు కాసుకోవాలా?

కేసీఆర్ బిడ్డ రాజ్యమేలితే... యాద‌వుల బిడ్డ‌లు గొర్రెలు కాసుకోవాలా అని ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు. సాగర్ ఉపఎన్నిక సందర్భ

Read More

కేటీఆర్ నీ అయ్యనడుగు.. బండి సంజయ్ ఎవడో చెబుతాడు

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం ముగింపుకొచ్చింది. గురువారంతో అక్కడ ప్రచారానికి పుల్‌స్టాప్ పడనుంది. దాంతో అన్నీ పార్టీల నేతలు అక్కడ జోరుగా ప్రచార

Read More

కేసీఆర్‌కు వణుకు పుట్టిస్తాం: విజయశాంతి 

నాగార్జున సాగర్: సీఎం కేసీఆర్‌‌కు వణుకు పుట్టిస్తామని బీజేపీ లీడర్ విజయశాంతి అన్నారు. ప్రజలు బీజేపీకి అండగా ఉంటే కేసీఆర్ మెడలు వంచుతామన్నారు

Read More

మోడీజీ.. ఆరోపణలు అబద్ధమని తేలితే గుంజీళ్లు తీస్తారా?

కోల్ కతా: ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. ఆ రాష్ట్రంలోని మథువా కులానికి చెందిన ప్రజలకు తానేం చేయలేదని మోడీ అంటున్నారని దీదీ వ

Read More

అభివృద్ధి ఎలా ఉంటుందో నేను చూపిస్తా

హాలియా: అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తాను చేసి చూపిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో నిర్వహించిన ప్రచార సభలో కే

Read More

కిషన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, రేవంత్ రెడ్డిలపై కేసు నమోదు

కోవిడ్‌కి సంబంధించి ప్రభుత్వ నిబంధనలను ఎవరు బ్రేక్ చేసినా కేసులు తప్పవని నల్గొండ డీఐజీ రంగనాథ్ హెచ్చరించారు. సీఎం సభకు కోవిడ్  నిబంధనల

Read More

ఇప్పట్లో ఎన్నార్సీని అమలు చేయం

న్యూఢిల్లీ: వివాదాస్పద జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)ని ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. డార్జిలింగ్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన

Read More