
Employees
కరోనాతో మరణిస్తే ప్రభుత్వ ఉద్యోగం: మమతా బెనర్జీ
కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. దీంతో చాలా మంది ఉద్యోగులు పనులు చేసేందుకు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్య
Read Moreచిరుద్యోగులకు శుభవార్త: మరో మూడు నెలలు కొనసాగనున్న ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్
కరోనా వైరస్ తో ఆర్ధికంగా నష్టపోయిన చిరుద్యోగులకు మరో మూడు నెలల పాటు పీఎఫ్ ను అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నష్టపో
Read Moreపట్నం కొలువు పాయె.. ఊర్ల పనులే ఆసరాయె..
కరోనాతో హైదరాబాద్లో లక్షల జాబ్స్ పోయినయ్ సొంతూళ్లకు వెళ్లి పనులు చేసుకుంటున్న చిరు ఉద్యోగులు సాంచాలు, మగ్గం పనుల్లోకొందరు.. ఎవుసం చేసుకుంటూ మరికొందరు.
Read Moreకాగ్నిజెంట్ లో 18000 ఉద్యోగాల కోత…?
కరోనా కారణంగా ఇప్పటికే చాలా కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ కాగ్నిజెంట్ పెద్ద ఎత్తున ఉద్యోగ
Read Moreమిషన్ భగీరథ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
వరంగల్: అకారణంగా విధుల నుండి తొలగించడాన్ని నిరసిస్తూ.. వరంగల్ లో మిషన్ భగీరథ కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నాలుగేళ్ల నుంచి తాము ఇంటింటా నీ
Read Moreకరోనా వచ్చిందా..మీ సావు మీరు సావున్రి
పాజిటివ్ వచ్చిన సింగరేణి కార్మికులను వదిలేస్తున్న యాజమాన్యం భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :ఇల్లెందు ఏరియాకు చెందిన ఓ కార్మికుడు చెస్ట్ పెయిన్తో కొ
Read Moreజూన్ నెల నుండి పూర్తి జీతాలు, పెన్షన్లు
జూన్ నెల నుండి పూర్తి జీతాలు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రా
Read Moreఆర్టీసీ ఉద్యోగుల గోస..డ్యూటీ ఇయ్యక ఆబ్సెంట్ వేస్తుండ్రు
తక్కువ బస్సులు నడుస్తుండటంతో అందరికీ దొరకని డ్యూటీలు కండక్టర్లు, డ్రైవర్లు కొలువుకొచ్చినా లీవ్ కిందనే లెక్క లీవులు అయిపోతే ఆబ్సెంట్లు.. ఇప్పటికే సగం
Read Moreసగం శాలరీ చార్జీలకే..సిటీ బస్సుల్లేక చిరుద్యోగుల అవస్థలు
లంగర్హౌస్లో ఉండే మహేశ్ పంజాగుట్టలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఎంప్లాయ్. నెలకు రూ.10వేల శాలరీ. బైక్ లేకపోవడంతో లాక్డౌన్కు ముందు వరకూ మంత్లీ పాస్ తీసుకుని
Read Moreప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేలా ఆర్డినెన్స్
డిజాస్టర్ అండ్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ తెచ్చిన రాష్ట్ర సర్కార్ ఆమోదించిన గవర్నర్ హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాల్లో
Read Moreడ్యూటీకి రాకపోతే ఫైన్!
ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి సిక్ అయినా నోటీసులు అందుకోవాల్సిందే సింగరేణి తీరుపై కార్మికుల మండిపాటు మందమర్రి, వెలుగు: ఆరోగ్యం సహకరించక… పనిచేసే ఓపిక
Read Moreఢిల్లీ మెట్రోలో 20 మంది సిబ్బందికి కరోనా
లక్షణాలు లేకుండానే పాజిటివ్ న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలులో 20 మందికి సిబ్బందికి కరోనా పాజిటిల్ అని తేలిందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎ
Read Moreవర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ..
నెలాఖరు వరకు ఇదే పరిస్థితి అంటున్న ఐటీ కంపెనీలు హైదరాబాద్, వెలుగు: సిటీలో పెరుగుతున్న కరోనా కేసులతో ఐటీ కంపెనీల్లో డైలమా కొనసాగుతోంది. ఈ నెల 1 నుంచి ప
Read More