farmer

వార్దా బ్యారేజీకి కాళేశ్వరం చిక్కులు

ముంపు లెక్క తేలాకే డీపీఆర్​కు ఓకే చెప్తామంటున్న మహారాష్ట్ర జాయింట్​ సర్వే చేపట్టాలంటూ లేఖ  మేడిగడ్డ బ్యాక్​వాటర్​తో ఆ రాష్ట్రంలో మునుగుతున

Read More

ఏజెన్సీ భూ సమస్యలు తీర్చేదెవరు?..ధరణితో అవస్థలు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలక, ప్రతిపక్ష పార్టీలు ధరణి వేదికగా కీలక ప్రకటనలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో

Read More

అనవసర ప్రాజెక్టులకు అడ్డగోలు ఖర్చు

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సును రూపొందించడంలో కీలక పాత్ర పోషించాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా కేసీఆర్​ పాలన పదవీ

Read More

రోడ్డెక్కిన హర్యానా రైతులు

పొద్దుతిరుగుడు పంటకు ఎంఎస్పీ కోసం డిమాండ్ పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర  కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానా రైతులు మళ్లీ రోడ్డెక్కా

Read More

కాంటా పెట్టిన జొన్నలు తరలించాలని రైతుల ధర్నా

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డు ఎదుట రోడ్డుపై ఆదివారం రైతులు ధర్నా చేపట్టారు.  జొన్నలు కాంటా పెట్టి పది రోజులవుతున

Read More

బై బై మ్యాంగోస్.. ముగిసిన సీజన్.. మార్కెట్లో 30 శాతం పండ్లే

మామిడి పండ్ల సీజన్ ముగిసింది. వేసవికాలం జనాల నోరును తీపి చేసిన మ్యాంగోకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది.  సీజన్ ముగియడంతో  రంగారెడ్డి జిల్

Read More

తెలంగాణ ఆలూగడ్డకు భారీ డిమాండ్.. పండిస్తే చాలు డబ్బులే డబ్బులు

రాష్ట్రంలో ఆలుగడ్డలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే డిమాండ్ కు తగ్గట్లు ఇక్కడ ఆలుగడ్డలు ఉత్పత్తి అవడం లేదు. తెలంగాణలో  2.04 లక్షల మెట్రిక్ టన్నుల

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

    జగిత్యాల జిల్లాలో ఘటన కొడిమ్యాల,వెలుగు : అప్పుల బాధతో ఓ రైతు సూసైడ్  చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాం సాగర

Read More

బీఎస్పీ అధికారంలోకి రాగానే 'ధరణి' రద్దు

తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్​ ప్రకటించారు. ధరణి పోర్టల్​ను అడ్

Read More

రోడ్డెక్కిన ధాన్యం రైతులు.. స్తంభించిన ట్రాఫిక్

    తడిసిన ధాన్యం  కొనుగోలు చేయాలని డిమాండ్     స్తంభించిన ట్రాఫిక్ ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంతో &

Read More

కొలతలు చేస్తలే.. హద్దులు చూపుతలే

ఇతడు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీవాడికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య. ఇతని ఫ్యామిలీకి సర్వే నంబర్​13/1లో  3 ఎకరాల 2 గుంటల భూమి ఉంది. ప

Read More

అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా న్యాయం జరగలే

పెద్దపల్లి, వెలుగు:  కాళేశ్వరం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని   ఐదు నెలల క్రితం  అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాటిచ్చారు. కానీ,

Read More

‘ధరణి’పై సీఎం కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు : వైఎస్ షర్మిల

ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థలో కొత్త సమస్యలకు సృ

Read More