V6 News

farmer

వడ్లమ్మినా పైసలు వస్తలే...డబ్బుల కోసం రోజుల తరబడి రైతుల ఎదురుచూపులు

నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్​లో గవర్నమెంట్​కు వడ్లమ్మిన రైతులు పైసల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 2 నెలల నుంచి పేమెంట్లు &

Read More

నారాయణపురం రైతులకు.. పాస్‌‌‌‌‌‌‌‌ బుక్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తలే..

నెలలు గడుస్తున్నా పరిష్కారం కాని సమస్య ఎదురుచూపుల్లో 700 మంది రైతులు సీసీఎల్‌‌‌‌‌‌‌‌ఏ నిర్లక్ష్యంతో &nb

Read More

సీడ్ పత్తి చేలను దున్నేస్తున్రు

ఎర్ర తెగులు సోకడంతో పాటు ఎండ తీవ్రతతో సీడ్ పత్తి పంట ఆశించిన మేర పెరగకపోవడంతో రైతులు వందలాది ఎకరాలను దున్నేస్తున్నారు. మరికొందరు రైతులు చేలల్లో గొర్రె

Read More

అవినీతికి పాల్పడిన వారెవ్వరినీ వదలం: సంజయ్​

అధికారంలోకి వచ్చినంక వారి లెక్కలు తీస్తం  కాంగ్రెస్  గ్రాఫ్​  పెంచేందుకు సీఎం యత్నిస్తున్నరు బీఆర్ఎస్ కు డిపాజిట్లు రాని సీట్లలో

Read More

బోరు బావులే దిక్కు...అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్ సర్వేలో వెల్లడి

యాదాద్రి జిల్లాలో బోర్ల కింద  2.31 లక్షల ఎకరాలు సాగు 1.23 లక్షల ఎకరాలకు  వర్షమే ఆధారం..  బావులు, చెరువుల కింద 50 వేలు   క

Read More

ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్లక్షం చేస్తోంది: వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గోపాల్ పూర్ గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి  సందర్శించారు. కొనుగోలు కేం

Read More

నోటీసులు ఇయ్యకుండా భూములు కొలుస్తారా?

  సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి నుంచి కర్జెళ్లి వెళ్లే మెయిన్​ రోడ్ పక్కన ఉన్న రైతుల భూముల్ల

Read More

వార్దా బ్యారేజీకి కాళేశ్వరం చిక్కులు

ముంపు లెక్క తేలాకే డీపీఆర్​కు ఓకే చెప్తామంటున్న మహారాష్ట్ర జాయింట్​ సర్వే చేపట్టాలంటూ లేఖ  మేడిగడ్డ బ్యాక్​వాటర్​తో ఆ రాష్ట్రంలో మునుగుతున

Read More

ఏజెన్సీ భూ సమస్యలు తీర్చేదెవరు?..ధరణితో అవస్థలు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలక, ప్రతిపక్ష పార్టీలు ధరణి వేదికగా కీలక ప్రకటనలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో

Read More

అనవసర ప్రాజెక్టులకు అడ్డగోలు ఖర్చు

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సును రూపొందించడంలో కీలక పాత్ర పోషించాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా కేసీఆర్​ పాలన పదవీ

Read More

రోడ్డెక్కిన హర్యానా రైతులు

పొద్దుతిరుగుడు పంటకు ఎంఎస్పీ కోసం డిమాండ్ పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర  కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానా రైతులు మళ్లీ రోడ్డెక్కా

Read More

కాంటా పెట్టిన జొన్నలు తరలించాలని రైతుల ధర్నా

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డు ఎదుట రోడ్డుపై ఆదివారం రైతులు ధర్నా చేపట్టారు.  జొన్నలు కాంటా పెట్టి పది రోజులవుతున

Read More

బై బై మ్యాంగోస్.. ముగిసిన సీజన్.. మార్కెట్లో 30 శాతం పండ్లే

మామిడి పండ్ల సీజన్ ముగిసింది. వేసవికాలం జనాల నోరును తీపి చేసిన మ్యాంగోకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది.  సీజన్ ముగియడంతో  రంగారెడ్డి జిల్

Read More