V6 News

farmer

తెలంగాణ ఆలూగడ్డకు భారీ డిమాండ్.. పండిస్తే చాలు డబ్బులే డబ్బులు

రాష్ట్రంలో ఆలుగడ్డలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే డిమాండ్ కు తగ్గట్లు ఇక్కడ ఆలుగడ్డలు ఉత్పత్తి అవడం లేదు. తెలంగాణలో  2.04 లక్షల మెట్రిక్ టన్నుల

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

    జగిత్యాల జిల్లాలో ఘటన కొడిమ్యాల,వెలుగు : అప్పుల బాధతో ఓ రైతు సూసైడ్  చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాం సాగర

Read More

బీఎస్పీ అధికారంలోకి రాగానే 'ధరణి' రద్దు

తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్​ ప్రకటించారు. ధరణి పోర్టల్​ను అడ్

Read More

రోడ్డెక్కిన ధాన్యం రైతులు.. స్తంభించిన ట్రాఫిక్

    తడిసిన ధాన్యం  కొనుగోలు చేయాలని డిమాండ్     స్తంభించిన ట్రాఫిక్ ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంతో &

Read More

కొలతలు చేస్తలే.. హద్దులు చూపుతలే

ఇతడు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీవాడికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య. ఇతని ఫ్యామిలీకి సర్వే నంబర్​13/1లో  3 ఎకరాల 2 గుంటల భూమి ఉంది. ప

Read More

అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినా న్యాయం జరగలే

పెద్దపల్లి, వెలుగు:  కాళేశ్వరం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని   ఐదు నెలల క్రితం  అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాటిచ్చారు. కానీ,

Read More

‘ధరణి’పై సీఎం కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు : వైఎస్ షర్మిల

ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థలో కొత్త సమస్యలకు సృ

Read More

రైతుల సంక్షేమమే ధ్యేయంగా.. మోడీ సర్కార్​ పాలన

కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.  నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస

Read More

బ్లాక్​ మార్కెట్​లో పత్తి విత్తనాలు..ఒక్కో ప్యాకెట్ పై అదనంగా రూ.1200 వసూలు

సిండికేట్ గా ఏర్పడిన వ్యాపారులు  తనిఖీలు చేస్తున్నా అధిక రేట్లకు అమ్మకాలు ఆఫీసర్లకు తెలిసే సాగుతుందంటున్న రైతులు  భద్రాద్రికొత్త

Read More

సీడ్ పత్తికి ఎండల ఎఫెక్ట్... ఆరు ఇంచులే పెరగడంతో రైతుల్లో ఆందోళన

దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆవేదన ఏప్రిల్​లో నాటడంతోనే ఈ పరిస్థితి ఎదురైందంటున్న శాస్త్రవేత్తలు గద్వాల, వెలుగు:  సీడ్ పత్తి విత్తనాలు

Read More

పంట భూములలో సోలార్​ పవర్​

న్యూఢిల్లీ: పీఎం కుసుమ్ పథకం కింద వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్‌‌‌‌ల ఏర్పాటు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ప్రభుత్వం కొత్త ఆ

Read More

నకిలీ విత్తనాలను అరికట్టాలి

వ్య వసాయం అభివృద్ధి చెందాలన్నా,  రైతు దిగుబడి పెరిగి ఆదాయం ఆర్జించాలన్నా సాగులో విత్తనాలే కీలకం. విత్తనం మంచిదైతే పంట చేతికందితే అన్నదాతకు అదే సం

Read More

ప్రశ్నిస్తే రైతులపై కేసులు... కోర్టుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది

ఆందోళనలు చేసినా, అధికార పార్టీ లీడర్లను అడ్డుకున్నా అరెస్టులు  నాన్ బెయిలబుల్​తో పాటు హత్యాయత్నం కేసులూ నమోదు  భూముల పరిహారం అడిగినా,

Read More