V6 News

farmer

కాంగ్రెస్ పాలనలో దళారిలదే రాజ్యం..పైరవీ కారులదే భోజ్యం

కాంగ్రెస్ పాలనలో దళారిలదే  రాజ్యం..పైరవీ కారులదే భోజ్యం అని అన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు ఎందుకు రాల

Read More

వర్షం..ఆయన్ను కోటీశ్వరుడిని చేసింది.. ఎలాగంటే ..

వర్షం పడిందంటే అందరూ దుక్కి దున్ని విత్తనాలు జల్లుతున్నారు.  కాని ఏపీలో ఓ ప్రాతంలో మాత్రం ఏదైనా వస్తువు కింద పడిపోతేఎలా వెతుక్కుంటామో .. అలా పొలా

Read More

విద్యుత్ ప్రగతి సదస్సుకు స్పందన కరవు

 ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  బెల్లంపల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి

Read More

వడ్ల పైసలు పడ్తలేవ్

కొనాల్సింది 5 లక్షల టన్నులు.. కొన్నది 3.15 లక్షల టన్నులే పైసలు సరిగా ఇస్తలే ఇచ్చింది 237 కోట్లు  413 కోట్లు పెండింగ్​  పేమెంట్​

Read More

వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలి...మంత్రి జగదీశ్​​ రెడ్డి

తుంగతుర్తి, వెలుగు: రైతులు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తే అధిక లాభాలు ఉంటాయని  విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి  చెప్పారు. సూర్యాపేట జిల

Read More

రైతు బంధు తీసుకోవడం లేదా.. నీకు సిగ్గుందా ... అంటూ  రైతులపై  కౌశిక్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో  రుణ మాఫీ గురించి అడిగిన రైతు బుర్రాశ్రీనివాస్ ను ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రైతుబంధు తీసుకోవడం లేదా.. అడగడానికి సిగ్గుండ

Read More

నిర్మల్​పై ఇంటెలిజెన్స్​ నజర్​

సీఎం టూర్​ నేపథ్యంలో బీజేపీ,  కాంగ్రెస్ నేతల కదలికలపై ఆరా నిర్మల్, వెలుగు:  నిర్మల్ లో  ఈ నెల 4న జరిగే సీఎం కేసీఆర్ పర్యటన

Read More

కేవీకేలకు రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇస్తలే

నిధులు లేక వెలవెలబోతున్న కృషి విజ్ఞాన కేంద్రాలు సెంట్రల్ ఫండ్  జీతాలకే సరి..  మెయింటెనెన్స్​ చేయలేక ఇబ్బందులు పడుతున్న ఎన్జీవోలు

Read More

కల్తీ విత్తనాలకు చెక్​పడేనా!?.. సరిహద్దు చెక్ పోస్టులపై ఆఫీసర్ల నజర్​ ​ 

తనిఖీకి ప్రత్యేక టాస్క్​ఫోర్స్​టీం ఏర్పాటు బ్లాక్​మార్కెట్ కు వెళ్లుతున్న డిమాండ్​ ఉన్న విత్తనాలు  కొరియర్,​ ట్రాన్స్​పోర్ట్ ద్వారా త

Read More

అమృత దుకాణాలు..రైతుల కోసం వినూత్న పథకం

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..హామీలను నెరవేర్చే పనిలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత  ప్రయాణానికి పచ్చ జెండా ఊపి

Read More

సింగరేణి పేరు మీద భూములు.. పట్టాలు ఇయ్యని సర్కార్

    హైకోర్టు తీర్పుతో రామయ్యపల్లి పరిహారం అవార్డు క్యాన్సిల్​      తీర్పు వచ్చి ఏడాదైనా రైతులకు హ్యాండోవర్ ​కా

Read More

కాంటా పెట్టి నెల దాటినా.. వడ్ల పైసలు పడ్తలే..

జనగామ జిల్లాలో రూ. 128 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ల చు

Read More

‘తరుగు’పై కన్నెర్ర..రోడ్డెక్కి రైతన్న నిరసన

సిద్దిపేట, మెదక్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రైతుల ధర్నాలు తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారంటూ పలుచోట్ల రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపార

Read More