farmer

ఎవుసానికి  ఆమెనే  ఎన్నుబొక్క

దినాం కొత్త మిషిన్లు తేల్తంటే ఏటికేడు ఎవుసం ఇంత అల్కగైతంది గానీ ఇంటామె పనిజేయంది మాత్రం అస్సలు నడుస్తలేదు. ఏ పంటేసినా ఆమె మీదనే బరువు వడ్తంది. వరి పంట

Read More

ఆగం పట్టిచ్చిన వాన.. తడిసిన వడ్ల సంచులు

మెదక్ (శివ్వంపేట)/తూప్రాన్, వెలుగు:  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మెదక్​జిల్లా శివ్వంపేట మండలంలో సాయంత్ర

Read More

పరిహారం ఇవ్వకుండా పనులు చేస్తే తగులబెడ్తం..ఎమ్మెల్యే పొదెం వీరయ్య వార్నింగ్

రాజులం అనుకుంటే తన్ని అవతల పడేస్తరు ఇంజినీర్లపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫైర్​ సీతమ్మసాగర్​ బ్యారేజ్ కరకట్టల పనుల అడ్డగింత   భ

Read More

దోచుకోవడానికే కొనుగోలు కేంద్రాలు పెట్టిన్రా? : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్​(నాగర్​ కర్నూల్​), వెలుగు: రైతులు పండించిన ప్రతి వడ్ల గింజా కొంటామని మంత్రులు రోజూ ఊదరగొడుతుంటే, పండించిన ధాన్యం  కొనకుండా ఆఫీసర్లు, మ

Read More

అదనపు తరుగు ఎందుకని అడిగినందుకు రైతుపై నిర్వాహకుడి దాడి

అదనపు తరుగు ఎందుకని అడిగినందుకు రైతుపై నిర్వాహకుడి దాడి జగిత్యాల జిల్లా నడికుడలో ఘటన  మల్లాపూర్, వెలుగు : అదనపు తరుగు, అదనపు కూల

Read More

బైపాస్ వద్దు..భూములు కోల్పోతామని ఆవేదన

    భూసేకరణ నోటీసుల జారీపై రైతుల ఆందోళన     కోట్లు విలువైన భూములు కోల్పోతామని ఆవేదన     బిజినెస్&z

Read More

రవాణా భారం రైతులపైనే..హెచ్చరించినా మారని ఆఫీసర్ల తీరు

కాంటా వేసిన వడ్లను రైతులే మిల్లులకు తరలించుకోవాలంటున్న నిర్వాహకులు అన్​లోడ్​ చేసుకునేందుకు కొర్రీలు పెడుతున్న మిల్లర్లు మహబూబాబాద్, వెలుగు :

Read More

వడ్లు కొంటలేరని రైతుల ఆందోళన

మెదక్ (శివ్వంపేట), వెలుగు: వడ్లు కొనడం లేదని శివ్వంపేట మండలంలోని రెడ్యా తండా రైతులు ఆందోళనకు దిగారు.  మంగళవారం  తూప్రాన్ - నర్సాపూర్ మెయిన్​

Read More

కిసాన్ ​సర్కారైతే..రైతు కంట కన్నీరెందుకు?

అన్నం పెట్టే రైతుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాలతో అన్యాయం చేస్తున్నది. ప్రభుత్వం కిసాన్​సర్కార్​ అనే గొప్పగా చెప్పుకుంటున్నా.. రైతుల కంట కన్న

Read More

ఎమ్మెల్యేలు టైం ఇయ్యక నష్టపరిహారం పంపిణీ పెండింగ్​

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్​ జిల్లాల్లో ఎమ్మెల్యేలు టైం ఇయ్యక రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ ఆగిపోయింది. గడిచిన వానాకాలం సీజన్​లో జిల్లాలోని

Read More

వడ్లు కొంటలేరని అధికారుల నిర్బంధం

సుల్తానాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండ

Read More

రైతులకు తడిసి మోపెడవుతున్న సుతిలీలు, టార్పాలిన్లు, హమాలీ చార్జీలు

మహబూబ్​నగర్, వెలుగు: వరి సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడులు పోను ఏమి మిగలడం లేదు. పంటను కోసింది మొదలు అమ్ముకునే దాకా ప్రతి దానికి పైసలు పెట్టాల్స

Read More

కాంగ్రెస్, బీజేపీ నాయకులవి సిగ్గులేని మాటలు..  ఎవరూ నమ్మెద్దు : మంత్రి ఎర్రబెల్లి 

కాంగ్రెస్, బీజేపీ నాయకులవి సిగ్గులేని మాటలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.  ఆ పార్టీల  నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియ

Read More