farmer

సింగరేణి పేరు మీద భూములు.. పట్టాలు ఇయ్యని సర్కార్

    హైకోర్టు తీర్పుతో రామయ్యపల్లి పరిహారం అవార్డు క్యాన్సిల్​      తీర్పు వచ్చి ఏడాదైనా రైతులకు హ్యాండోవర్ ​కా

Read More

కాంటా పెట్టి నెల దాటినా.. వడ్ల పైసలు పడ్తలే..

జనగామ జిల్లాలో రూ. 128 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ల చు

Read More

‘తరుగు’పై కన్నెర్ర..రోడ్డెక్కి రైతన్న నిరసన

సిద్దిపేట, మెదక్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రైతుల ధర్నాలు తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారంటూ పలుచోట్ల రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపార

Read More

కట్టిన్రు.. వదిలేసిన్రు అయిదేళ్లుగా వృథాగా రైతు బజార్

    రోడ్లపైనే కూరగాయల అమ్మకాలు     ఎస్టేట్​ఆఫీసర్​ను నియమించడంలోనూ అలసత్వం     భారంగా తైబజార్​ కామ

Read More

6.80 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్ర ఆమోదం

తెలంగాణ రైతులకు కేంద్రం మరోసారి  మద్దతుగా నిలిచింది. 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా

Read More

పాలు అమ్మి.. అప్పులు చేసి చదివించిన తండ్రి.. స్టేట్ ర్యాంక్ కొట్టిన కొడుకు

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. రెండు విభాగాల్లోనూ టాప్‌ ర్యాంకులు దక్కించుకున్నా

Read More

పొలం చుట్టూ వేసిన విద్యుత్​ తీగ కాలికి తగిలి ఓ రైతు మృతి

రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నంలో ఘటన ఇబ్రహీంపట్నం, వెలుగు: పంటలను అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు పొలం చుట్టూ వేసిన విద్యుత్​ తీగ క

Read More

ఎవుసానికి  ఆమెనే  ఎన్నుబొక్క

దినాం కొత్త మిషిన్లు తేల్తంటే ఏటికేడు ఎవుసం ఇంత అల్కగైతంది గానీ ఇంటామె పనిజేయంది మాత్రం అస్సలు నడుస్తలేదు. ఏ పంటేసినా ఆమె మీదనే బరువు వడ్తంది. వరి పంట

Read More

ఆగం పట్టిచ్చిన వాన.. తడిసిన వడ్ల సంచులు

మెదక్ (శివ్వంపేట)/తూప్రాన్, వెలుగు:  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మెదక్​జిల్లా శివ్వంపేట మండలంలో సాయంత్ర

Read More

పరిహారం ఇవ్వకుండా పనులు చేస్తే తగులబెడ్తం..ఎమ్మెల్యే పొదెం వీరయ్య వార్నింగ్

రాజులం అనుకుంటే తన్ని అవతల పడేస్తరు ఇంజినీర్లపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫైర్​ సీతమ్మసాగర్​ బ్యారేజ్ కరకట్టల పనుల అడ్డగింత   భ

Read More

దోచుకోవడానికే కొనుగోలు కేంద్రాలు పెట్టిన్రా? : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్​(నాగర్​ కర్నూల్​), వెలుగు: రైతులు పండించిన ప్రతి వడ్ల గింజా కొంటామని మంత్రులు రోజూ ఊదరగొడుతుంటే, పండించిన ధాన్యం  కొనకుండా ఆఫీసర్లు, మ

Read More

అదనపు తరుగు ఎందుకని అడిగినందుకు రైతుపై నిర్వాహకుడి దాడి

అదనపు తరుగు ఎందుకని అడిగినందుకు రైతుపై నిర్వాహకుడి దాడి జగిత్యాల జిల్లా నడికుడలో ఘటన  మల్లాపూర్, వెలుగు : అదనపు తరుగు, అదనపు కూల

Read More

బైపాస్ వద్దు..భూములు కోల్పోతామని ఆవేదన

    భూసేకరణ నోటీసుల జారీపై రైతుల ఆందోళన     కోట్లు విలువైన భూములు కోల్పోతామని ఆవేదన     బిజినెస్&z

Read More