farmer

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుండెపోటుతో రైతు మృత్యువాత

కోనరావుపేట, వెలుగు: గాలివానకు వరి పంట దెబ్బతినడంతో మనోవేదనకు గురై ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఆదివారం రాత్రి

Read More

పంట నష్టం అంచనా వేస్తుండగా రైతు ఆత్మహత్యాయత్నం

జనగామ, వెలుగు : వడగండ్ల వాన నష్టం భరించలేక జనగామ జిల్లా చిటకోడూరులో ఓ రైతు అగ్రికల్చర్​ఆఫీసర్ల ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి కు

Read More

భూమి పోతుందేమోనని  పురుగుల మందు తాగిన రైతు

భూమి పోతుందేమోనని  పురుగుల మందు తాగిన రైతు కోర్టు ఆర్డర్స్​తో భూమి  స్వాధీనానికి రావడంతో ఆందోళన   జోగులాంబ గద్వాల జిల్లా &n

Read More

సదర్​మాట్​, కాళేశ్వరం కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం అందలేదు

నిర్మల్, వెలుగు:నిర్మల్​ జిల్లాలో సదర్​మాట్​, కాళ్వేరం కాలువల కోసం భూములిచ్చిన రైతులకు నేటికీ పరిహారం అందలేదు.  సాగు నీళ్లు వస్తయ్​ అంటే రైతులు వ

Read More

గ్లోబల్ వార్మింగ్ ఎవుసానికి ఎఫెక్ట్

చలికాలం రాకమునుపే వొణుకు వట్టే సలివెడ్తంది. ఎండాకాలం రాకమునుపే భానుడు భగ్గుమంటున్నడు. ఇగ వానలకైతే లెక్కనేలేదు. ఎప్పుడు పడితే అప్పుడే పడుతున్నయ్​. ఇట్ల

Read More

తరుగు పేరుతో రైతుల నుంచి దోపిడీ

నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్​వడ్ల కొనుగోలు షురువైన నేపథ్యంలో కడ్తా దోపిడీ మళ్లీ తెరపైకి వచ్చింది. 9 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యంగా జిల్లాలో 467 స

Read More

అన్నదాతల కష్టం.. నీళ్ల పాలైంది

కరీంనగర్/నెట్ వర్క్, వెలుగు:  అన్నదాతల కష్టం.. నీళ్ల పాలైంది. అమ్మేందుకు మార్కెట్లలో, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు శనివారం కురిసిన అకాల వర్షం

Read More

ఏప్రిల్ 26న షర్మిల దీక్ష

  హైదరాబాద్, వెలుగు: వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరాకు పది రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని

Read More

అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి

నేలకొరిగిన వరి, మక్క చేన్లు.. తడిసిన వడ్లు, రాలిన మామిడి చాలా చోట్ల కూలిన చెట్లు, ఇండ్లు, కరెంటు స్తంభాలు పిడుగుపాటుతో నలుగురు మృతి మరో నాలుగ

Read More

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పెగడపల్లి, వెలుగు: ఈదురు గాలులు, అకాల వర్షంతో    మామిడి కాయలు  నేలపాలయ్యాయని, రైతులకు ఎకరాకు రూ. 40 వేల నష్ట పరిహారం అందజేయాలని రాష్ట్ర

Read More

పిడుగుపాటుతో గుండెనొప్పి వచ్చి రైతు మృతి

నిజామాబాద్ జిల్లాలో పిడుగుపడడంతో ఆ శబ్దానికి గుండెపోటు వచ్చి ఓ రైతు మృతిచెందాడు. మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన బర్ల సాయన్న (సాయిరెడ్డి) అనే ర

Read More

సూర్యాపేట జడ్పీ మీటింగ్​లో ఆఫీసర్లను నిలదీసిన ప్రజాప్రతినిధులు

ఆన్ లైన్ చేయక గొల్లకుర్మలు నష్టపోతున్రు.. హుజూర్ నగర్ లో ఒక్క లిఫ్ట్ కూడా పనిచేస్తలె చెరువుల్లో చేప పిల్లలు వేయడంలో నిర్లక్ష్యమేంటి?

Read More