farmer

30 వేల వరకు లబ్ది పొందే సబ్సిడీ పథకాలు తీసేసి.. ఎకరానికి రూ. 5వేలు ఇస్తుండు: వైఎస్ షర్మిల

కేసీఆర్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే వ్యవస

Read More

నిజామాబాద్ జిల్లాలో రైతులకు పరిహారంపై ప్రభుత్వం మొండి చేయి

నిజామాబాద్, వెలుగు: అకాల వర్షాలు ఉమ్మడి జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వడగళ్ల వాన బీభత్సం సృష్టించడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న

Read More

చెడగొట్టు వానకు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం

13 జిల్లాల్లో మిర్చి, మామిడి, వరి, మక్కపై తీవ్ర ప్రభావం ఈదురు గాలులకు తోడు వడగండ్లతో భారీ లాస్​ మండలాల వారీగా సర్వే చేస్తున్న అగ్రికల్చర్​ ఆఫీస

Read More

రైతుల్ని నిండాముంచిన చెడగొట్టు వానలు

మక్క, మామిడి, వరి, మిర్చికి తీవ్ర నష్టం   కన్నీరు మున్నీరవుతున్న అన్నదాతలు ఐదుకు చేరిన పిడుగుపాటు మృతుల సంఖ్య వెలుగు, నెట్​వర్క్: రెం

Read More

దేవాదుల లిఫ్టు స్కీంపై సాగునీటి ఆఫీసర్ల నిర్లక్ష్యం

పగిలిన పైప్‌‌లైన్ల రిపేర్లు ఆలస్యం ఫేజ్​ 1,2 కింద 10 టీఎంసీలకు లిఫ్టు చేసింది 0.7 టీఎంసీలే తుపాకులగూడెం బ్యారేజ్​లో   మిగిలింది

Read More

సిద్దిపేట జిల్లాలో తగ్గుతున్న కంది సాగు విస్తీర్ణం

సిద్దిపేట, వెలుగు:సిద్దిపేటజిల్లాలో  కంది  సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. బహిరంగ మార్కెట్లో  కంది పప్పుకు  మంచి డిమాండ్&zwn

Read More

భూమి కబ్జా చేశారంటూ కోదాడ ఆర్డీవో ఆఫీస్​ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

కోదాడ, వెలుగు: తన భూమి కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ ఓ రైతు ఆర్డీవో ఆఫీస్​ఎదుట పెట్రోల్​పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండ

Read More

ట్రిపుల్ ఆర్ కింద భూములు కోల్పోతున్న రైతుల టెన్షన్

సిద్దిపేట, వెలుగు:రీజినల్ రింగ్ రోడ్డు భూ‌‌సేకరణకు సంబంధించి  అధికారులు త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో  భూములు కోల్ప

Read More

2018 నుంచి వ్యవసాయ యాంత్రీకరణ స్కీం ఆగిపోయింది

పెద్దపల్లి, వెలుగు: వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  ఫాం మెకనైజేషన్(వ్యవసాయ యాంత్రీకర

Read More

నీరు లేక ఎండిపోతున్న వేలాది ఎకరాల పంటలు

ఖమ్మం, వెలుగు: ప్రస్తుత యాసంగి సీజన్​లో వేసిన పంటలకు సాగునీరు సరిపోయేలా అందడంలేదు. అందుకు ఇరిగేషన్​అధికారులు, సిబ్బంది సమన్వయలోపమే కారణం. జిల్లాల

Read More

ఎండుతున్న పంటను కాపాడుకునే ప్రయత్నంలో యువ రైతు బలి

జనగామ, వెలుగు : సాగు నీటి కరువు ఓ యువ రైతు కుటుంబాన్ని ఆగం చేసింది. ఎండుతున్న వరి పంటను కాపాడుకునే ప్రయత్నంలో మోటారు పంపు సెట్టు సదురుతూ కరెంట్​ష

Read More

యాసంగి రికార్డు..73 లక్షల ఎకరాల్లో పంటల సాగు

అత్యధికంగా వరి సాగు.. 57.42 లక్షల ఎకరాల్లో నాట్లు 6.47 లక్షల ఎకరాల్లో మక్కలు.. సాగులో నల్గొండ టాప్ సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక హైదరాబా

Read More