farmer
బైక్పై వెళ్తూ గుండెపోటుతో రైతు మృతి
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాంబయ్య పల్లె గ్రామానికి చెందిన సతీష్ (32) అనే యువ రైతు గుండెపోటుతో చనిపోయాడు. ఏప్రిల్ 7వ
Read Moreభద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలివ్వని సీఎం ఆయనే
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు వస్తున్నందునే రైతులపై సీఎం కేసీఆర్ కపటప్రేమ కురిపిస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
Read Moreరైతు రుణమాఫీపై మంత్రి జగదీశ్రెడ్డిని నిలదీసిన రైతు
మంత్రి జగదీశ్రెడ్డిని ప్రశ్నించిన రైతు పొంతన లేని ఆన్సర్ ఇచ్చి వెళ్లిపోయిన మంత్రి యాదాద్రి, వెలుగు : రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభిం
Read Moreవడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు: సీఎం కేసీఆర్
వరంగల్/మహబూబాబాద్/నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు: ‘వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు, ప్రభుత్వం అండగా ఉంటది, అద్భుతమైన సాయం చ
Read Moreనిండా మునిగినం.. ఆదుకోండి... సీఎం కేసీఆర్కు రైతులు మొర
ఖమ్మం, వెలుగు: ‘సారూ.. అకాల వర్షంతో నిండా మునిగినం.. పరిహారం ఇచ్చి ఆదుకోండి..’ అని సీఎం కేసీఆర్కు రైతులు మొరపెట్టుకున్నారు. పంట నష్టపోయి
Read Moreరైతుల ఇండ్ల ముందు సహకార బ్యాంక్ ఆఫీసర్ల హంగామా
కామారెడ్డి, వెలుగు: జిల్లాలో క్రాఫ్ లోన్ల వసూలు కోసం స్పెషల్డ్రైవ్ పేరుతో కో ఆపరేటివ్బ్యాంక్ఆఫీసర్లు రైతుల ఇండ్ల ముందు హంగామా
Read Moreసీఎం పర్యటనపై రైతుల అసంతృప్తి
చొప్పదండి/రామడుగు/గంగాధర,వెలుగు: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సీఎం వస్తుండని సంతోషపడ్డామని... కానీ కేసీఆర్మాత్రం బాధలు వినకుండానే
Read Moreఏనుమాముల మార్కెట్ ముందు రైతుల ధర్నా
వరంగల్ సిటీ, వెలుగు: తడిసిన మిర్చి పంట కొనుగోలు చేయాలంటూ వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం రైతుల
Read Moreభారీ వర్షాలతో కల్లాల్లోని మిర్చిని కమ్మేసిన ఇసుక
భద్రాద్రికొత్తగూడెం/చర్ల, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పలు గ్రామాల్లో కల్లాల్లోని మిర్చి ఇసుక మేటలో కూరుకుపోయింది. మండలంలోని కల్ల
Read Moreరైతులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ
హైదరాబాద్, వెలుగు: వడగండ్ల వానలతో ఇప్పటికే అతలాకుతలమవుతోన్న రైతులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. శనివారం మరోసారి వడగండ్ల వానలు కురిసే ప్రమాద
Read More30 వేల వరకు లబ్ది పొందే సబ్సిడీ పథకాలు తీసేసి.. ఎకరానికి రూ. 5వేలు ఇస్తుండు: వైఎస్ షర్మిల
కేసీఆర్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే వ్యవస
Read Moreవేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు..పిడుగుపాటకు మేకలు, గొర్లు మృతి
వెలుగు నెట్వర్క్&z
Read Moreనిజామాబాద్ జిల్లాలో రైతులకు పరిహారంపై ప్రభుత్వం మొండి చేయి
నిజామాబాద్, వెలుగు: అకాల వర్షాలు ఉమ్మడి జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వడగళ్ల వాన బీభత్సం సృష్టించడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న
Read More












