farmer

గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన పత్తి రైతులు

ఆసిఫాబాద్, వెలుగు: పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా వాంకిడి మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు.  గురువారం

Read More

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర:మంత్రి హరీష్ రావు

రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్లు :మంత్రి హరీశ్​రావు   బెల్లంపల్లి, వెలుగు: తెలంగాణలో రైతుల కరెంట్​మోటార

Read More

59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం:మంత్రి గంగుల కమలాకర్

ఖరీఫ్ సీజన్లో  ఇప్పటి వరకు 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రైతుల ఖాతాల్లో రూ. 11వేల కోట్లను

Read More

మోటర్ల కనెక్షన్ కట్ చేసి కరెంటు వైర్లు ఎత్కపోయిన్రు

కరీంనగర్: దొంగలు బరి తెగిస్తున్నారు. రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు తీగలను ఎత్తుకెళ్లారు. సర్వీస్ వైరు నుంచి వ్యవసాయ మ

Read More

?LIVE UPDATES : జిల్లా కేంద్రాల్లో బీజేపీ రైతు దీక్షలు

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపిస్తూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్

Read More

పొలం దున్ని, నాటేసిన మంత్రి ఎర్రబెల్లి 

రాష్ట్రానికి మంత్రైనా రైతు బిడ్డే అని నిరూపించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వగ్రామం పర్వతగిరిలోని తన పొలాన్ని చూసేందుకు వెళ్లిన ఆయన రైతు

Read More

ఇంటి దాబాపై ఎక్కి దున్నపోతు హల్చల్

నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో ఘటన నిర్మల్ జిల్లా: రైతు ఇంటి దాబాపై ఎక్కిన దున్నపోతు కొద్దిసేపు హల్ చల్ చేసింది. అది అసలు ఎలా ఎక్కిం

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్​, వెలుగు : రాష్ట్రంలో టీచర్లకు ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ

Read More

దొడ్డు వడ్లు కొంటలేరని కౌలురైతు ఆత్మహత్య

పంటపైనే కూర్చుని పురుగుల మందు తాగిండు భూపాలపల్లి జిల్లాలో ఘటన మహదేవపూర్, వెలుగు: దొడ్డు వడ్లు కొంటలేరని పురుగుల మందు తాగి రైతు పాణం తీసుకున్

Read More

పోడు పట్టా ఇయ్యట్లేదని రైతు ఆత్మహత్యాయత్నం

పోడు పట్టా ఇయ్యట్లేదని రైతు ఆత్మహత్యాయత్నం సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఘటన  కోనరావుపేట, వెలుగు : పోడు భూమికి అధికారులు పట్టా ఇవ్వడం లేదని మ

Read More

ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ : రామచంద్రరావు

తెలంగాణ ప్రజల సమస్యలు, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. కేసీఆర్

Read More

నాగులవంచ డీసీసీబీలో నెదర్లాండ్ బృందం

ఖమ్మం టౌన్, వెలుగు: సప్లై ఎక్కువగా ఉండి, డిమాండ్ తక్కువగా ఉన్న పంట ఉత్పత్తులను ఆన్​లైన్​లో అమ్మేందుకు రైతులకు ఓ వేదిక ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో కరీ

Read More

పోడు పట్టాల కోసం మహబూబాబాద్​లో రైతుల చలో కలెక్టరేట్​

మహబూబాబాద్, వెలుగు: అర్హులైన గిరిజనేతర రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని గురువారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. మహబూబాబాద్​జిల్లాలోని కొత్తగూడ, గూడూరు,

Read More