
farmer
రైతులు గొడవ చేయాలనుకుంటే చేస్కోండి : కలెక్టర్ జితేశ్ పాటిల్
కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ పై ఆందోళన చేస్తున్న రైతులపై కలెక్టర్ జితేశ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యపై గొడవ చేయాలనుకుంటే చేస్క
Read Moreకామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
కామరెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన డీఎస్పీపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మృతదేహం తరలింపు వ
Read Moreమాస్టర్ ప్లాన్ వల్ల ఒకరు చనిపోయారంట కదా : కేటీఆర్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో రైతుల ఆందోళనపై మంత్రి కేసీఆర్ స్పందించారు. అసలు మాస్టర్ ప్లాన్ ఏంటని కామారెడ్డి కమిషనర్ ను ప్రశ్నించారు. ఈ అంశం
Read Moreమా భూములివ్వమంటూ మర్లవడ్డ రైతులు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ ముట
Read Moreనిజామాబాద్ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు సంచలన తీర్పు
ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అండగా నిజామాబాద్ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాస్ రావు తీర్పు వెలువరించారు. బాల్కొండ ప్రాంత రై
Read Moreఆరు నెలలుగా ఫండ్స్ లేక ముందుకు సాగని గిరి వికాసం పథకం
ఆసిఫాబాద్, వెలుగు: బోర్లు, కరెంట్ కనెక్షన్ల ద్వారా గిరిజన రైతుల బీడు భూములను సాగులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
Read Moreకౌలు రైతులకు కూడా అన్ని పథకాలు అమలుచేయాలె : రేవంత్ రెడ్డి
పత్తికి గిట్టుబాటు ధర కల్పించి, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దళారుల
Read Moreఎస్సారెస్పీ కాలువకు గండి..పొలాలు ఆగం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఎస్సారెస్పీ కాలువకు గండిపడింది. బురహాన్ పురం గ్రామం వద్ద కాలువకు బుంగ పడింది. దీంతో నీరు భారీగా వృథాగా పోతుంది. పంటనీ
Read Moreవ్యవసాయ పంటలకు పగలంతా కరెంటు ఇవ్వాలని రైతుల ధర్నా
మొగుళ్లపల్లి, వెలుగు: కరెంట్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. వ్యవసాయ పంటలకు పగలంతా కరెంటు ఇవ్వాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్ర
Read Moreగిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన పత్తి రైతులు
ఆసిఫాబాద్, వెలుగు: పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లా వాంకిడి మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. గురువారం
Read Moreసింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర:మంత్రి హరీష్ రావు
రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్లు :మంత్రి హరీశ్రావు బెల్లంపల్లి, వెలుగు: తెలంగాణలో రైతుల కరెంట్మోటార
Read More59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం:మంత్రి గంగుల కమలాకర్
ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రైతుల ఖాతాల్లో రూ. 11వేల కోట్లను
Read More