farmer
ఇంటి దాబాపై ఎక్కి దున్నపోతు హల్చల్
నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో ఘటన నిర్మల్ జిల్లా: రైతు ఇంటి దాబాపై ఎక్కిన దున్నపోతు కొద్దిసేపు హల్ చల్ చేసింది. అది అసలు ఎలా ఎక్కిం
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో టీచర్లకు ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ
Read Moreదొడ్డు వడ్లు కొంటలేరని కౌలురైతు ఆత్మహత్య
పంటపైనే కూర్చుని పురుగుల మందు తాగిండు భూపాలపల్లి జిల్లాలో ఘటన మహదేవపూర్, వెలుగు: దొడ్డు వడ్లు కొంటలేరని పురుగుల మందు తాగి రైతు పాణం తీసుకున్
Read Moreపోడు పట్టా ఇయ్యట్లేదని రైతు ఆత్మహత్యాయత్నం
పోడు పట్టా ఇయ్యట్లేదని రైతు ఆత్మహత్యాయత్నం సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఘటన కోనరావుపేట, వెలుగు : పోడు భూమికి అధికారులు పట్టా ఇవ్వడం లేదని మ
Read Moreప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ : రామచంద్రరావు
తెలంగాణ ప్రజల సమస్యలు, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. కేసీఆర్
Read Moreనాగులవంచ డీసీసీబీలో నెదర్లాండ్ బృందం
ఖమ్మం టౌన్, వెలుగు: సప్లై ఎక్కువగా ఉండి, డిమాండ్ తక్కువగా ఉన్న పంట ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మేందుకు రైతులకు ఓ వేదిక ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో కరీ
Read Moreపోడు పట్టాల కోసం మహబూబాబాద్లో రైతుల చలో కలెక్టరేట్
మహబూబాబాద్, వెలుగు: అర్హులైన గిరిజనేతర రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని గురువారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. మహబూబాబాద్జిల్లాలోని కొత్తగూడ, గూడూరు,
Read Moreకేంద్రం నుంచి నిధులు తెచ్చి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తం: సంజయ్
జగిత్యాల/మల్లాపూర్/మెట్ పల్లి, వెలుగు: వ్యవసాయ మోటార్లకు కరెంట్ మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,
Read Moreఐకేపీ వడ్ల సెంటర్లపై టీఆర్ఎస్ లీడర్ల పెత్తనం!
సభ్యుల తీర్మానం పట్టించుకోకుండానే సెంటర్లు ఓపెన్ అధికారులు, సంఘం బాధ్యులను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు
Read Moreఫసల్ బీమా ఉంటుంటే నిండు ప్రాణం పోయేది కాదు : ఎంపీ అర్వింద్
కామారెడ్డి జిల్లాలో రైతు బలవన్మరణంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఫసల్ బీమా ఉండుంటే రైతు నిండు ప్రాణం పోయేది కాదని ట్వీట్ చేశారు. ప్రీమియం ఎక్కువుందన్న
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
నల్గొండ అర్బన్, వెలుగు: రైతుల సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ పని చేస్తోందని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం నల్గొండ బీజేపీ ఆఫీస్లో మీ
Read Moreసెల్ టవర్ ఎక్కి రైతు బలవన్మరణం
లింగంపేట, వెలుగు : తనకున్న కొద్దిపాటి పొలంలో చెరువు నీళ్లు పారుతున్నయి. పంటలు పండుతలేవు.. రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు, గ్రామ పెద్దలకు ఎన్నో సార్లు మొరపె
Read Moreరైతు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్ రెడ్డి
కామారెడ్డి జిల్లాలో సెల్ టవర్ ఎక్కి ఉరి వేసుకున్న రైతు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనపై ఆవేదన
Read More













