farmer
1.8 లక్షల క్వింటాళ్ల వడ్లు మాయం
ఎఫ్సీఐ తనిఖీల్లో బయటపడిన బాగోతం రైస్ మిల్లుల నిల్వల్లో తేడాలు 40 మిల్లుల్లో 4.53 లక్షల బస్తాలు గాయబ్ 2,320 మి
Read Moreటీఆర్ఎస్ ఎంపీలకు కోమటి రెడ్డి సవాల్
రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరోజైనా ధాన్యం సమస్
Read Moreరైతన్నలకు కరెంట్ కష్టాలు.. ఎండిపోతున్న పంటలు
ఎండాకాలం ప్రారంభంలోనే రైతన్నలకు విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్ కట్లతో పంటలు ఎండుతున్నాయంటూ మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఇష్టారాజ్యం
Read Moreఐదుసార్లు అవమానించినా భరించినం
సీఎం కేసీఆర్ సూచన మేరకు పీయూష్ గోయల్ను కలిస్తే.. ఐదుసార్లు అవమానించినా భరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ
Read Moreవడ్లు కొనేవరకు పోరాటం కొనసాగుతోంది
పంటలు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే రైతులకు ఆందోళన చెందొద్దు ఎప్ సీఐ గోదాముల్లోని బియ్యాన్ని కుక్కులు, పందుల తింటున్నాయి వ్యవసాయ మంత్రి నిరంజన
Read Moreఆంధ్రాకు లేని సమస్య తెలంగాణకు ఎందుకొచ్చింది
తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వారిని చూస్తే జా
Read Moreపీయూష్ గోయల్కు ఎర్రబెల్లి సవాల్
తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా పీయూష్ గోయల్ మాటలున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి స్థాయిలో ఆయన మాటలు లేవని ఎర
Read Moreగుడ్డేలుగు వేషం.. కోతులు మాయం
సిద్ధిపేట: ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతులపాలవుతోంది. ఏం చేయాలో అర్ధం కావడంలేదు. ఎంత ఆలోచించిన కోతుల సమస్యకి సొల్యూషన్ దొరకటంలేదు. ఇది ప్రస్తు
Read Moreవడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరు
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనకుంటే తెలంగాణ ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ విస్తృత
Read Moreనిన్నే గెలిపిస్తాం.. బొడిగె శోభకు మాటిచ్చిన రైతు
చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగె శోభకు ఓ రైతన్న నుంచి అనూహ్య మద్దతు లభించింది. సోమవారం ఆమె రామడుగు మండలం దేశ్ రాజ్
Read Moreతెలంగాణలో మరో రైతు ఆత్మహత్య
తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన భూమి పోతుందని ఆవేదన చెందిన రైతు పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జి
Read Moreలోను కట్టలేదని భూమి వేలం వేస్తామంటున్నరు
భూమి వేలం వేస్తామంటూ ఊర్లో ప్రచారం చేస్తున్నారని రైతు ఆవేదన సైదాపూర్, వెలుగు: బర్ల లోను కట్టకపోడంతో తన భూమి వేలం వేస్తామని ఊర్లో ప్రచారం చేసి
Read Moreపేదలకు ధరణి పోర్టల్ యమపాశంలా మారింది
సీఎం పంటను ఎవరు కొంటరో.. వాళ్లే రైతుల పంటనూ కొనాలె: రేవంత్రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో సాగిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర మెదక్/ మనోహరాబాద్, వ
Read More













