V6 News

farmer

రైతు సమస్యలపై కేసీఆర్‎కు రేవంత్ బహిరంగ లేఖ

రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్యలకు పా

Read More

యూరియా కోసం పడిగాపులు

భిక్కనూరు/లింగంపేట, వెలుగు: రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ లీడర్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్​అయ్యారని కామారెడ్డి జిల్లా

Read More

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని 78 కిలోమీటర్ల పాదయాత్ర

నిజాం  షుగర్​  ఫ్యాక్టరీలు  తెరిపించాలని మహాపాదయాత్ర నిజామాబాద్​ వరకు కొనసాగనున్న యాత్ర మొదటి రోజు 20 కిలోమీటర్లు పూర్తి 

Read More

ధరణితో దారుణాలు

మ్యుటేషన్ కాని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లు  పోర్టల్ లో లోపాలే ఆసరాగా అక్రమాలు  ప్లాంటింగ్ చేసిన భూములకు పాస్ బుక్కుల జారీతో వివాదాల

Read More

చెట్ల కొమ్మలు నరికిన రైతుకు రూ.23 వేల ఫైన్

తల్లాడ, వెలుగు: చెట్ల కొమ్మలు నరికినందుకు ఓ రైతుకు రూ.23 వేల ఫైన్ విధించారు. తల్లాడ మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రహదారి వెంట ఉన్న ఫారెస్

Read More

రైతులను భయపెడుతున్నరు

ఆఫీసర్లపై గ్రీన్​ఫీల్డ్​ హైవే నిర్వాసితుల ఆగ్రహం ఎకరానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ ఖమ్మం టౌన్, వెలుగు: రైతులను భయపెట్టి ఆధార్ కార్డ

Read More

తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు?

దేశ రాజకీయాలకు కేసీఆర్ అనర్హుడని, తెలంగాణాలో ఇంతమంది ఆత్మహత్యలకు కారకుడైన కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని బంగారం చేస్తానంటే నమ్మేదెలా అంటూ ప్రశ్నించారు

Read More

కిసాన్ డ్రోన్‌లను ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: రైతులకు మోడరన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే క్రమంలో శనివారం 100 కిసాన్ డ్రోన్లను ప్రధానమంత్రి మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ ర

Read More

రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు?

ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతు.. ఆదుకునే వారు లేక.. ఎవుసం చేయలేక మధ్యలోనే కాడి వదిలేస్తున్నాడు. వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నామని పాలకులు స్పీచ్​లు ద

Read More

టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతోనే రాష్ట్రం అప్పులపాలు

టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీతోనే రాష్ట్రం అప్పుల పాలైందని ఆర

Read More

అప్పుల బాధతో ఉరేస్కున్న కౌలు రైతు

మహబూబాబాద్, వెలుగు: అప్పులబాధతో   మరో కౌలు రైతు  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లా శనిగపురం

Read More

జీవో ఇచ్చి ఆరేండ్లయినా.. రైతులకు పరిహారం ఇయ్యరా

హైదరాబాద్, వెలుగు: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జరిగిన జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లిస్తామని జీవో

Read More

పొరపాటున అకౌంట్ లోకి రూ. 15 లక్షలు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దావర్ వాడీ కి చెందిన రైతు ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే... కొంతకాలం క్రితం తన బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అందులో

Read More