
farmer
గిట్టుబాటు ధర కోసం రైతుల ధర్నా
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ జడ్చర్ల - కోదాడ జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా చేశారు.
Read Moreకలెక్టరేట్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం
అడ్డుకున్న పోలీసులు.. వికారాబాద్లో ఘటన పట్టా భూముల కోసం లంచం ఇమ్మంటున్నరని రైతు ఆవేదన తినడానికే లేదు.. లంచం
Read Moreపంతం నెగ్గించుకున్న కర్ణాటక రైతు.. ఇంటికే వెళ్లి వాహనం డెలివరీ
రైతుకు మరోసారి క్షమాపణ చెప్పిన షోరూం సిబ్బంది ఘటనపై స్పందించిన ఆనంద్ మహీంద్రా రైతును తమ సంస్థ కుటుంబంలోకి ఆహ్వానించిన ఆనంద్ మహీంద్రా బెంగళ
Read Moreమామిడిలో కొత్త టెక్నాలజీ
ఇజ్రాయెల్ ఆల్ట్రా హైడెన్సిటీ టెక్నాలజీ తెచ్చిన ఉద్యాన శాఖ సిద్దిపేట జిల్లా ములుగులో లక్ష మొక్కలతో పైలెట్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల
Read More67 ఏండ్లున్న కేసీఆర్ సీఎం కావొచ్చు.. రైతులు మాత్రం బీమాకు అనర్హులా?
రైతు బీమా వయసును బట్టి ఎలా నిర్ణయిస్తారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రైతు బీమా వయసు పరిమితిని 59 ఏండ్లుగా నిర్ణయించడంపై ఆమె
Read Moreషోరూం సేల్స్మెన్కు బుద్ధి చెప్పిన రైతు
‘నువ్వేం కొంటవ్ తీ’’ అంటే..సవాల్ చేసి 10 లక్షలు తెచ్చిండు కర్నాటకలో షోరూం సేల్స్మెన్కు బుద్ధి చెప్పిన రైతు డెల
Read Moreఅప్పుల భారంతో మరో రైతు ఆత్మహత్య
రాష్ట్రంలో అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం రఘనాథ్ పూర్ లో ఆడే దేవీదాస్ అనే రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు తీ
Read More62.99 లక్షల మందికి రైతుబంధు
హైదరాబాద్, వెలుగు: ఇప్పటి వరకు కోటి 48లక్షల ఎకరాలకు రైతుబంధు అందించినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట
Read Moreరైతుల మోటార్ల స్టార్టర్ డబ్బాలు ఎత్తుకెళ్లిన్రు
సర్వీస్ చార్జీలు కట్టలేదని స్టార్టర్ డబ్బాలు ఎత్తుకెళ్లిన్రు విద్యుత్ ఆఫీసర్ల తీరుపై రైతుల ఆగ్రహం సంగారెడ్డి/హత్నూర, వెలుగు: వ్యవసాయ బోరు
Read More20వేలు ఇస్తేనే భూమి నీ పేరిట రాసిస్తా..
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మరికల్ తహశీల్దార్ నారాయణపేట: రైతు భూమిని అతనిపేరిట రాసిచ్చేందుకు 20వేలు లంచం అడిగిన తహశీల్దార్.. అవినీతి
Read Moreసీఎం గారూ.. వరంగల్ టూర్ ఎందుకు రద్దయింది?
హైదరాబాద్: సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దవడంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు. సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న.. అడ్డుకుంటారని భయపడుతున్నార
Read Moreలంచం కోసమే పట్టా ఆపుతున్నరా?
ప్రజావాణిలో ఆర్డీఓను నిలదీసిన యువ రైతు కరీంనగర్, వెలుగు: ‘లంచం కోసమే పట్టా ఆపుతున్నారా? డాక్యుమెంట్లు అన్నీ ఉండి.. ధరణిలో స్లాట్ బుక్ అ
Read Moreఎరువుల రేట్లపై నియంత్రణ ఎవరిది?
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ ఇప్పటికే కుదేలైన వ్యవసాయ రంగంపై పెరిగిన ఎరువుల ధరలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. పెరిగిన పెట్టుబడులతో ప
Read More