
farmer
డ్రిప్ ఇరిగేషన్ ను ప్రభుత్వం పట్టించుకోవట్లే
దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్న లక్షల మంది రైతులు ధరల పెరుగుదలతో డ్రిప్ మెటీరియల్ ఇయ్యలేమంటున్న కంపెనీలు రైతులకిచ్చే రాయితీలో క
Read Moreవడ్ల పైసలు రాలేదని దున్నపోతుకు వినతిపత్రం
ధర్మపురి, వెలుగు: వడ్లు తూకం వేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్ లో డబ్బులు పడలేదని ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం
Read Moreరూ. 8 కోట్లు పెట్టినా.. పానాలు దక్కలే
చెన్నై: కరోనా బారిన పడిన ఓ రైతును కాపాడుకునేందుకు ఆయన కుటుంబం రూ. 8 కోట్లు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. మధ్యప్రదేశ్ మౌగంజ్ లోని రక్రికి చెందిన రైత
Read Moreపొలం దున్నబోతే అడ్డుకున్నరని.. రైతు ఆత్మహత్య
రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ రైతు భూమి కబ్జా పాలవ్వడంతో మనస్తాపానికి గురై.. పురుగుల మందు తాగి ఆత్మహత్య
Read Moreరెండు కోట్ల మంది వ్యవసాయంపై బతికేట్టు చేసినం
2 కోట్ల మంది వ్యవసాయంపై బతికేట్టు చేసినం &z
Read Moreకాళ్లు మొక్కుతా..న్యాయం చేయండ్రి
యాదాద్రి, వెలుగు : తన భూమి తనకు ఇప్పించాలని యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కాళ్లు మొక్కాడో వృద్ధ రైతు. తహసీల్దార్ మోసం చేసి తన భూమ
Read Moreఅప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన ముత
Read Moreజనవరి 4 నుంచి రైతు ఆవేదన యాత్ర
జనవరి 4 నుంచి రైతు ఆవేదన యాత్ర చేపడుతున్నట్లు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర
Read Moreరైతులను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రులు
కాగజ్నగర్ : రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ వ
Read Moreకలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగిన రైతు
భూ సమస్య పరిష్కరిస్తలేరని ఆత్మహత్యాయత్నం గ్రీవెన్స్కు పోతే పీఎస్కు పొమ్మన్నరు పీఎస్కు పోతే కొడతమన్నరు దవాఖానాకు తరలించిన 
Read Moreఫ్యాక్టరీల పొల్యూషన్కు రైతులు కూలీలైన్రు
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అన్నదాతల ఆగం బీళ్లుగా 2 వేల ఎకరాలు ..ఎవుసం బంజేసి ఇండస్ట్రీల్లో పని చేస్తున్నరు సంగారెడ్డి జిల్లాలో ఇదీ పరిస
Read Moreపెద్దపల్లి జిల్లాలో రైతు ఆత్మహత్య
పెద్దపల్లి జిల్లా: జులపల్లి మండలం పెద్దపూర్ గ్రామానికి చెందిన పెసరు మొండెయ్య(46) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సంతాన్ రెడ్డి, అశోక్ రెడ్డి,లకు శీను
Read Moreఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతుకు రూ.6లక్షల పరిహారం
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మొత్తం 133 మంది రైతులకు 7కోట్ల 95లక్షలు రిలీజ్ చేస్తూ రెవెన్యూశాఖ
Read More