రాష్ట్రంలో అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం రఘనాథ్ పూర్ లో ఆడే దేవీదాస్ అనే రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. దేవీదాస్ కు ఐదుగురు కుమార్తెలుండగా.. ఇద్దరికి వివాహం చేశాడు. మరో ముగ్గురు కుమార్తెలకు వివాహం చేయాల్సి ఉంది. ఆయనకు రెండు ఎకరాల భూమి ఉండగా.. మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత కొంతకాలంగా పంటలు పండక... అప్పుల భారం పెరిగిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగి కుప్పకూలిపోయాడు. ఇది ఆలస్యంగా గమనించిన అతని కుమార్తె.. స్థానికుల సాయంతో దేవీదాస్ ను దవాఖానకు తరలించారు. అప్పటికే రైతు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దేవీదాస్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి.
అప్పుల భారంతో మరో రైతు ఆత్మహత్య
- తెలంగాణం
- January 21, 2022
లేటెస్ట్
- సుల్తానాబాద్ గురుకులంలో ఫుడ్ పాయిజన్
- సంగారెడ్డిలో 3, మెదక్లో 4 నామినేషన్లు
- కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి
- పరారీలో హోంగార్డు
- రాహుల్ గాంధీని పీఎం చేద్దాం : శ్రీహరి రావు
- వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్లు.. ముగ్గురు టెకీలు అరెస్ట్
- బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తరు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష