V6 News

farmer

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహాముత్తారం, వెలుగు: కామన్ గ్రేడ్ వడ్లను మిల్లర్లు నిరాకరిస్తుండడంతో అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్లు వ్యవహరిస్తున్నా.. ఆ

Read More

65 లక్షల మంది రైతులకు యాసంగి రైతు బంధు : మంత్రి నిరంజన్ రెడ్డి 

శ్రీరంగాపూర్/నాగర్​కర్నూల్, వెలుగు: త్వరలో రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతులకు యాసంగి రైతు బంధు విడుదల చేయనున్నట్లు మంత్రి నిరంజన్​రెడ్డి చెప్పారు. వనప

Read More

మరో బైపాస్ నిర్మిస్తే భారీగా నష్టపోతాం : రామయంపేట రైతులు

మెదక్, రామాయంపేట, వెలుగు: మెదక్​ జిల్లా కేంద్రం నుంచి రామాయంపేట మీదుగా మరో బైపాస్ రోడ్డు వద్దంటూ రైతులు, వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. రామాయంపే

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

సత్తుపల్లి, వెలుగు: నియోజకవర్గానికి రూ.5.7 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆదివారం క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ

Read More

ఆఫీసు ముందు ధాన్యం పడేసి నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా: చందుర్తి మండలం సింగిల్ విండో కార్యాలయం ఎదుట ఓ రైతు తనదైన శైలిలో నిరసన తెలిపాడు. అతడు మార్కెట్ కు తెచ్చిన వడ్ల బస్తాలను తూకం వ

Read More

ఎరువుల ఫ్యాక్టరీ తెలంగాణకు వరం : నరేందర్ రాచమల్ల

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.ప్రజలందరికి ఆహారం లబించాలంటే రైతు బాగుండాలి. రైతు బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయానికి ప్రకృతి సహకారంతో పాటు

Read More

చలివాగు కాలువ బాగు చేసుకుంటున్న 1,200 మంది

శాయంపేట, వెలుగు: పంటను కాపాడుకోవడానికి రైతులు కూలీలుగా మారారు. రోజుకు 50 మంది చొప్పున 1,200 మంది రైతులు నిత్యం శ్రమదానం చేస్తూ పంటను రక్షించుకునే ప్రయ

Read More

చేనులో పత్తి ఏరుతుండగా పులి దాడి, రైతు మృతి

చుట్టుపక్కలవాళ్లు అరవడంతో బాడీని వదిలేసి పరార్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఘటన గతంలో ఇదే ప్రాంతంలో ఇద్దరిని బలిగొన్న పులి ఆసిఫాబాద్, వెలుగు: చేనుల

Read More

రైతు రుణమాఫీ ఎందుకు చేస్తలేరు : మోహన్ మిశ్రా

‘రైతు గర్జన’లో భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి మోహన్ మిశ్రా పక్క రాష్ట్ర రైతుల మీద ఉన్న సోయి ఇక్కడున్నోళ్లపై లేదు హైదరాబాద్, వెలుగ

Read More

రాష్ట్రంలో నత్తనడకన వడ్ల సేకరణ

కోటి టన్నుల లక్ష్యంలో ఇప్పటిదాకా కొన్నది 6.40 లక్షల టన్నులే సెంటర్ల వద్ద తప్పని తిప్పలు.. తరుగు పేరుతో క్వింటాల్‌‌కు 5 కిలోల కోత లోడ్

Read More

సన్నొడ్ల రేటు తగ్గిస్తున్న మిల్లర్లు

మిర్యాలగూడ, వెలుగు : సన్నొడ్ల కొనుగోళ్లు ఊపందుకుంటున్న కొద్దీ మిల్లర్లు రేటు తగ్గిస్తున్నారు. కేవలం 15 రోజుల్లోనే క్వింటాల్‌‌‌&zwn

Read More

సిరిసిల్లలో రైతుల ధర్నా

గంభీరావుపేట, వెలుగు: ధాన్యం కొనుగోలులో సంచికి 40 కిలోల 600 గ్రాముల తూకానికి బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని రైతులు ఆగ్రహించారు. శుక్రవారం రాజన్న సి

Read More

వెంగళరావు సాగర్  కింద 2200 ఎకరాలకు అందని సాగునీరు

మూడేండ్లుగా పెండింగ్​లోనే రూ.25 కోట్ల ప్రపోజల్స్ ఆరుతడి పంటలే దిక్కవుతున్నాయని రైతుల ఆవేదన చండ్రుగొండ,వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చం

Read More