కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగిల్చిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు కోల్పోతామన్న భయంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన మర్రిపల్లి బాలకృష్ణ అనే రైతు పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు అతన్ని వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
మాస్టర్ ప్లాన్లో భూమి పోతదని రైతు ఆత్మహత్యాయత్నం
- నిజామాబాద్
- January 17, 2023
లేటెస్ట్
- పెద్దపల్లిలో బీజేపీ లీడర్లు కొట్టుకున్నరు
- Dear OTT: మొన్నే రిలీజైంది.. అప్పుడే OTTకి.. డియర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- జేఈఈలో గురుకుల విద్యార్థుల సత్తా..మంత్రి పొన్నం అభినందన
- కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణకు నోటిఫికేషన్
- సివిల్స్ ర్యాంకర్లకు గవర్నర్ సన్మానం
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- ఊరుగొండ వద్ద గ్రీన్ ఫీల్డ్ బాధితుల ధర్నా
- భారత్లో వాట్సాప్కు కష్టాలు.. కొత్త IT రూల్స్ చిక్కులు
- అమెరికా ఎన్నికల ఖర్చు లక్షా 20 వేల కోట్లు.. భారత్ ఎన్నికల ఖర్చు లక్షా 35 వేల కోట్లు
- భువనగిరి బీజేపీలో గ్రూపు రాజకీయాలు
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి