
farmer
భుజాన నాగలి..చేతిలో ఉరితాడుతో డీజీపీ ఆఫీసుకు రైతు
న్యాయం కోసం ఓ రైతు నిరసన చేపట్టాడు. ఇందిరా పార్క్ నుంచి డీజీపీ ఆఫీసు వరకు భుజాన నాగలి ఎత్తుకొని ఓ చేత ఉరి తాడు పట్టుకుని అర్ధనగ్నంగా&nb
Read Moreజగిత్యాల- కరీంనగర్ హైవేపై రైతుల ధర్నా
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల- కరీంనగర్ హైవేపై కోడిమ్యాల మండల రైతులు ధర్నా నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ
Read Moreపరిహారం కోసం పిప్పల్ కోటి రిజర్వాయర్ రైతుల పడిగాపులు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్ గంగా నదిపై నిర్మించిన చనాఖా–కొర్టా బ్యారేజీ అనుసంధానంగా 1.42 టీఎంసీల సామర్థ్యంతో చేపట్
Read Moreకరెంట్ ఛార్జీలు పెంచి జనాన్ని ఇబ్బంది పెడ్తున్రు : రేవంత్ రెడ్డి
హనుమకొండ : కరెంట్ కోతలు, ఛార్జీల పెంపుతో రైతులు, జనాన్ని ఇబ్బందిపెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. విద్యుత్ విషయంలో గొప్పలు చెప్
Read Moreతెలంగాణలో వ్యవసాయంలో శాస్త్రీయత పాటించని కేసీఆర్
బీఆర్ఎస్ సభలు రెండు జరిగాయి. రెండింటిలోనూ కేసీఆర్ వ్యవసాయం, సాగునీరు గురించే ప్రధాన ఎజెండాగా మాట్లాడారు. కానీ ఆయన మాటలు రాజకీయాలకు పనికి రావొచ్చేమోగ
Read Moreనకిలీ పత్తి విత్తన వ్యాపారం పది కోట్ల పైమాటే..!
అధికార పార్టీ నేతలు, వారి అనుచరుల కనుసన్నల్లోనే.. ఆశించిన దిగుబడి రాక చితికిపోతున్న రైతులు గ్లైపోసెట్ వినియోగంతో నిస్సారమవుత
Read Moreకొత్త కరెంట్పాలసీకి మేం వ్యతిరేకం : మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట : కేంద్రం తీసుకురానున్న విద్యుత్ విధానానికి తాము వ్యతిరేకమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీలను డిస్కంలకు ముందుగా
Read Moreఫలించిన రైతుల మూడేండ్ల పోరాటం
సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన కాళేశ్వరం బ్యాక్ వాటర్తో 40 వేల ఎకరాలు మునక మార్కెట్ రేటు ప్రకారం ఎకరాకు రూ.20 లక్షలు ఇయ్య
Read Moreధరణి బాధలు తీరేదెన్నడు?
తెలంగాణ రైతులు ధరణితో సమస్యలు తీరుతాయని భావించారు. కానీ ధరణియే సమస్యగా మారుతుందని ఏ రైతూ భావించలేదు. భూన్యాయ నిపుణులు ఇవాళ చెపుతున్న ప్రకారం ప్ర
Read Moreవరంగల్ జిల్లాలో ఒకరు, సిద్దిపేట జిల్లాలో మరొకరు సూసైడ్
నెక్కొండ/తొగుట, వెలుగు: అప్పులబాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్జిల్లాలో ఒక రు పురుగులమందు తాగి, సిద్దిపేట జిల్లాలో మరొకరు ఉ
Read Moreఅటు తెగుళ్లు.. ఇటు కరెంట్ కోతలు
ఉల్లికోడు, అగ్గితెగులుతో ఎర్రబారుతున్న పైరు నీటి తడులందక ఎండిపోతున్న పొలాలు కరెంటు 12 గంటలు ఇవ్వాలని రైతుల డిమాండ్ కామారెడ్డి, వె
Read Moreవాణిజ్య పంటల సాగు పెంచాలని ప్రభుత్వం చెబుతున్నా పట్టించుకోని రైతు
ఓ వైపు కోతులు, మరో వైపు మార్కెట్ సమస్యతో ఇబ్బందులు
Read Moreవిద్యుత్ కోతలపై రోడ్డెక్కిన రైతులు
రోజుకు నాలుగైదు గంటలన్నా ఇస్తలేరని ఆవేదన నల్గొండలో సబ్స్టేషన్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం నాగర్ కర్నూల్లో సబ్ స్టేషన్కు తాళమేసిన ర
Read More