farmer

వడ్లు వస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ఓపెన్‌ చేస్తలే

మెదక్ (కౌడిపల్లి), వెలుగు:మెదక్‌ జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమైనా.. అధికారులు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం లేదు. దీంతో రైతులు వడ్లను తీసుక

Read More

రైతుల సమస్యల పరిష్కారం కోసమే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్

జమ్మికుంట, వెలుగు: రైతుల సమస్యల పరిష్కారం కోసమే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ చెప్పా

Read More

మక్కపంట కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో మక్కపంట చేతికొచ్చింది. కానీ,  కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో రైతులు ఇబ్బందులు

Read More

రెండేండ్ల సమస్య..ఐదు రోజుల్లో తీరింది

కరీంనగర్, వెలుగు: ధరణి పోర్టల్​లో, పట్టాదారు పాస్ బుక్ లో నమోదైన తప్పును సరి చేయాలని ఓ రైతు రెండేండ్లుగా తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ప

Read More

డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లైన్ నిర్మాణంపై రైతుల్లో టెన్షన్

ఖమ్మం, వెలుగు:మహబూబాబాద్​జిల్లా డోర్నకల్ నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడ వరకు రైల్వే లైన్ నిర్మాణ ప్రక్రియ ఖమ్మం జిల్లా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్

Read More

పంట నష్టం పరిహారంపై ప్రభుత్వం కుంటిసాకులు

కామారెడ్డి ,  వెలుగు: అకాలవర్షానికి పంట దెబ్బతిని  సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు  అధికారులు కోలుకోలేని షాక్​ ఇచ్చారు. కామారెడ్డి జిల

Read More

ధరణితో అన్నదాతల అవస్థలు..

కరీంనగర్, వెలుగు: రైతులు ఎదుర్కొంటున్న వివిధ భూసమస్యలపై అప్లికేషన్లు పెట్టుకునేందుకు ధరణి పోర్టల్​లో కొత్త మాడ్యుల్స్, ఆప్షన్లు తీసుకురావడమే

Read More

ఖమ్మం మార్కెట్​కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం మార్కెట్​కు సోమవారం 60 వేల కొత్త తేజ రకం మిర్చి బస్తాలు రావడంతో నిండిపోయింది.  జెండా పాట రూ.23,500  పలికింది. వరుస సెలవులతో మార్కెట్​న

Read More

33 వేల 398 రైతులకు అందని రైతు బంధు

తొమ్మిది సీజన్లలో 1,84,320 ఖాతాల్లో జమ కాలే ఫిర్యాదులు చేస్తున్న రైతులు.. సమస్యపై స్పష్టత ఇవ్వలేకపోతున్న ఆఫీసర్లు  యాదాద్రి జిల్లాలో పరిస్

Read More

మంత్రి గంగులకు.. రైతు మల్లేశం సూసైడ్ ​నోట్

కొత్తపల్లి, వెలుగు : భూసమస్యతో నాలుగు రోజుల కింద కరీంనగర్ ​జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్​అనుబంధ గ్రామం ఐలోనిపల్లికి చెందిన రైతు ఎనుగుల మల్లేశం (55)

Read More

పంట నష్టం తక్కువ చూపుతున్రు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంచనా 35, 829 ఎకరాలు.. రిపోర్టులో మాత్రం 13,182 ఎకరాలే...  యాదాద్రి/సూర్యాపేట/నల్గొండ, వెలుగు: మార్చిలో అకాల

Read More

కర్నాటక అమ్మాయిలకు జేడీఎస్ ఎన్నికల హామీ

బెంగళూరు: కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 2 లక్షల నజరానా అందజేస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ

Read More

భారీగా పెరిగిన టూవీలర్​ అమ్మకాలు

న్యూఢిల్లీ: టూవీలర్లకు గత కొన్నేళ్లుగా గిరాకీ పెద్దగా లేదు కానీ పరిస్థితులు ఇప్పుడు చక్కబడుతున్నాయి. రూరల్​ డిమాండ్​ కూడా బాగుండటంతో అమ్మకాలు పుం

Read More