V6 News

farmer

చెరువుల్లా మారిన కొనుగోలుసెంటర్లు

విడవని వానలు.. ఒడవని బాధలు..  చెరువుల్లా మారిన కొనుగోలుసెంటర్లు  నీళ్లలోనే ధాన్యం కుప్పలు.. వరదలో కొట్టుకపోతున్న వడ్లు.. తేమ వల్ల ఐ

Read More

ప్రజావాణిలో రైతు వినూత్న నిరసన

ధరణి లోపాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూసమస్యలకు పరిష్కారం కాకపోగా.. కొత్త సమస్యలు వచ్చిపడటంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అ

Read More

అకాల వర్షం.. రైతులు ఆగం

రెక్కల కష్టం నీటిపాలవుతుంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంటను చూసుకొని ముసిరిపోయిన రైతును.. వడగాళ్ల వాన కోలుకోలేని దెబ్బ తీసింది.

Read More

ఒక్క రాళ్లవానకుఊళ్లె పంటలన్నీ ఖతం!

కామారెడ్డి , వెలుగు :  వడగండ్ల వాన ఆ ఊరి రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఈ నెల 25న కురిసిన రాళ్లవానకు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్​లోని

Read More

అకాల వర్షాలకు తడిసి పాడవుతున్న వడ్లు

మెదక్​ (శివ్వంపేట, నిజాంపేట), వెలుగు: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది.  వారం, పది రోజుల కిందనే వరి కోతల

Read More

అప్పుల బాధతో రైతు సూసైడ్​

నంగునూరు(సిద్దిపేట), వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండం రాజుపల్లి గ్రామానికి చెందిన బండి బాల కొముర

Read More

పూడిక నిండి ముళ్లపొదలతో అస్తవ్యస్తం

సంగారెడ్డి/ పుల్కల్, వెలుగు: సింగూరు ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లున్నా సగం ఆయకట్టుకు కూడా నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. మెయిన్, డిస్ట్రిబ్యుటర

Read More

ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో కిలోమీటర్ మేర బారులు తీరిన ట్రాక్టర్లు కాంటాల కోసం పది రోజులుగా రైతుల ఎదురుచూపులు

Read More

తరుగు తీస్తున్నరు..రశీదులు ఇస్తలేరు..రైతుల రాస్తారోకోలు, ధర్నాలు

కేంద్రాలు ప్రారంభించినా కాంటా పెడ్తలేరని ఫైర్ ​ తరుగు తీస్తున్నరని, రశీదులు ఇస్తలేరని రాస్తారోకోలు, ధర్నాలు  వానతో నష్టపోయిన రైతులకు పరిహా

Read More

రైతులు నష్టపోతే .. బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటుర్రు..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వడగండ్ల వానతో రైతులు పంట నష్టపోయి ఏడుస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తాగి తందనాలు ఆడుతున్నారని బీజేపీ ర

Read More

ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇవ్వాలె

సిరిసిల్ల, వెలుగు: అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భరోసానివ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. బుధ వారం బీఆర్ఎస్​

Read More

లబ్ధిదారులకు ‘డబుల్’ ఇండ్ల పంపిణీ

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం హమీదుల్లా నగర్ గ్రామంలో నిర్మించిన 20 డబుల్​బెడ్​రూమ్​ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక రైతు వేదికలో బుధవార

Read More

పంట నష్ట పరిహారం కోసం రైతుల ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు యాసంగి పంటలను ఆగం చేస్తున్నాయి. పంట చేతికి వచ్చే టైంలో చెడగొట్టు వానలు

Read More