farmer

రవాణా భారం రైతులపైనే..హెచ్చరించినా మారని ఆఫీసర్ల తీరు

కాంటా వేసిన వడ్లను రైతులే మిల్లులకు తరలించుకోవాలంటున్న నిర్వాహకులు అన్​లోడ్​ చేసుకునేందుకు కొర్రీలు పెడుతున్న మిల్లర్లు మహబూబాబాద్, వెలుగు :

Read More

వడ్లు కొంటలేరని రైతుల ఆందోళన

మెదక్ (శివ్వంపేట), వెలుగు: వడ్లు కొనడం లేదని శివ్వంపేట మండలంలోని రెడ్యా తండా రైతులు ఆందోళనకు దిగారు.  మంగళవారం  తూప్రాన్ - నర్సాపూర్ మెయిన్​

Read More

కిసాన్ ​సర్కారైతే..రైతు కంట కన్నీరెందుకు?

అన్నం పెట్టే రైతుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాలతో అన్యాయం చేస్తున్నది. ప్రభుత్వం కిసాన్​సర్కార్​ అనే గొప్పగా చెప్పుకుంటున్నా.. రైతుల కంట కన్న

Read More

ఎమ్మెల్యేలు టైం ఇయ్యక నష్టపరిహారం పంపిణీ పెండింగ్​

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్​ జిల్లాల్లో ఎమ్మెల్యేలు టైం ఇయ్యక రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ ఆగిపోయింది. గడిచిన వానాకాలం సీజన్​లో జిల్లాలోని

Read More

వడ్లు కొంటలేరని అధికారుల నిర్బంధం

సుల్తానాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండ

Read More

రైతులకు తడిసి మోపెడవుతున్న సుతిలీలు, టార్పాలిన్లు, హమాలీ చార్జీలు

మహబూబ్​నగర్, వెలుగు: వరి సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడులు పోను ఏమి మిగలడం లేదు. పంటను కోసింది మొదలు అమ్ముకునే దాకా ప్రతి దానికి పైసలు పెట్టాల్స

Read More

కాంగ్రెస్, బీజేపీ నాయకులవి సిగ్గులేని మాటలు..  ఎవరూ నమ్మెద్దు : మంత్రి ఎర్రబెల్లి 

కాంగ్రెస్, బీజేపీ నాయకులవి సిగ్గులేని మాటలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.  ఆ పార్టీల  నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియ

Read More

రైలుకు యజమాని అయిన ఇండియన్ రైతు.. రైల్వే తప్పిదమే కారణం

దాదాపు అందరూ రైలులో ప్రయాణించి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ తాను కూర్చున్న రైలుకు యజమాని కాగలరా. రైల్వేను ప్రైవేటీకరించబడిన అనేక దేశాల్లో, ఈ ఆలోచన సాధ్యమ

Read More

కల్లంలో మొలకెత్తిన 20 క్వింటాళ్ల వడ్లు.. బెంగతో కౌలు రైతు మృతి

వీణవంక, వెలుగు : వీణవంక మండలం చల్లూరులో తన వడ్లు వర్షానికి తడిసి మొలకలొచ్చాయని తీవ్ర మనోవేదనకు గురైన ఓ కౌలు రైతు మంగళవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల క

Read More

నాలుగున్నర ఎకరాల్లో  మక్కజొన్న  కాలిబూడిద

నాలుగున్నర ఎకరాల్లో  మక్కజొన్న  కాలిబూడిద కరెంట్​ వైర్ల నుంచి నిప్పు రవ్వలు పడి ప్రమాదం రైతుకు రూ.3లక్షల నష్టం శాయంపేట, వెలుగు:

Read More

లారీల కోసం రైతుల తిప్పలు

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఉంది రాష్ట్రంలోని రైతుల పరిస్థితి.  ఓవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతినగా..పంటను అమ్ముకున్నాక కూడా రైతు

Read More

ధాన్యం కొనుగోలు చేయాలని.. రైతుల ఆందోళన..

ఖమ్మం జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. దమ్మాయిగూడెంలో ధాన్యం కొనుగోలు చేయటం లేదని రోడ్లపై నిరసన చేపట్టారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు చేయట

Read More

పిడుగుపాటుకు 18 గొర్రెలు మృతి

రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా, మరి కొందరికి లెక్కకు మంచిన ఆర్థిక నష్టాన్ని కలగజేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడ

Read More