Fight
గో కరోనా.. గో..!: చీకట్లను చీల్చుకుంటూ దేశ ప్రజల జ్యోతి ప్రజ్వలన
ప్రధాని మోడీ పిలుపుతో ఆదావారం రాత్రి 9 గంటలకు ఇంట్లోని లైట్లు ఆపేసిన భారతీయులు.. 9 నిమిషాల పాటు క్యాండిళ్లు, దీపాలను, టార్చ్ లైట్స్ వెలిగించారు.
Read Moreకోరలు చాచిన కరోనా: దేశాన్ని ఆగం చేస్తోంది వీళ్ళే…
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కకావికలం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా శనివారం నాటికి 6 లక్షల మందికి పైగా సోకిన ఈ వైరస
Read Moreమోడీ ప్రధానిగా ఉండటం ఈ దేశ ప్రజల అదృష్టం
కరోనా వైరస్ నియంత్రణకు భారత ప్రజలంతా కలసికట్టుగా పోరాటం చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. అందరూ సెల్ఫ్ క్వారంటైన్ పాటించినప్పుడ
Read Moreధైర్యంగా ఉండండి.. కరోనాపై పోరాడదాం
కరోనా వైరస్ తో ధైర్యం గా పోరాడదామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. ‘అన్ని ముందు జాగ్రత్తలు పాటించడంతో పాటు మనమంతా ధైర్
Read Moreభర్త బట్టలు కొనివ్వలేదని..ఆరు నెలల చిన్నారిని చంపింది
భార్యాభర్తల మధ్య చిన్న గొడవకు 6 నెలల చిన్నారి బలైంది. క్షణికావేశంలో ఓ తల్లిచేసిన పని పసిగుడ్డు ప్రాణం తీసింది. హోలీ పండుగకు భర్త బట్టలు కొనివ్వలేదన్నఆ
Read Moreసినిమా ఫైటింగ్ తలపించేలా..రోడ్డుపై కొట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ బీభత్సం సృష్టించారు. సినిమా ఫైటింగ్ ను తలపించేలా నడిరోడ్డుపై వీధి రౌడీల్లా ఒకరినొకరు కొట్టుకున్న
Read Moreట్యాబ్ ఇవ్వలేదని బిల్డింగ్ పై నుంచి దూకిన బాలుడు
మియాపూర్: ఆడుకోవడానికి తన అన్న ట్యాబ్ ఇవ్వలేదని మనస్థాపానికి గురైన బాలుడు(12) బిల్డింగ్ పై నుంచి దూకాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శన
Read Moreవిశాఖలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విశాఖపట్నం పర్యటన సందర్భంగా విశాఖలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను వ్యతిరేకిస్తున
Read Moreయాదాద్రిలో లొల్లి: ఇండిపెండెంట్ల కోసం కొట్లాట
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హంగ్ పరిస్థితి నెలకొనడంతో ఇండిపెండెంట్ల కోసం లొల్లికి దిగాయి రెండు ప్రధాన పార్టీల నేతలు. టీఆర
Read Moreవిమానాలెక్కట్లే…
సింగిల్ డిజిట్కే పరిమితమైన ట్రాఫిక్ గ్రోత్ రేట్ మళ్లీ మార్కెట్ లీడర్గా ఇండిగో న్యూఢిల్లీ: గతేడాది విమాన ప్రయాణాలు అంతంత మాత్రంగానే
Read Moreభారత్పై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి లేదు
భారతదేశంపై ప్రతీకారం తీర్చుకునేంత శక్తి మలేషియాకు లేదన్నారు మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్. మలేషియా పశ్చిమ కోస్తా ప్రాంతంలోని లాంగ్కావి దీపంలో సోమవా
Read Moreడ్రగ్పై పోరాటానికి శ్రీనగర్ – కన్యాకుమారి బైక్ రైడ్
జమ్మూ: కాశ్మీర్కు చెందిన బైక్ రైడర్స్ టీమ్ “ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ” క్యాంపైన్ స్టార్ట్ చ
Read More