Forest Department

పులుల జతకు వేళాయే.. 3 నెలల పాటు ఏటీఆర్ లోకి నో ఎంట్రీ

అమ్రాబాద్, వెలుగు: పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు, ఇతర వన్యప్రాణులు సంతానోత్పత్తికి సమయం ఆసన్నమైంది. దీంతో ఎన్టీసీఏ సూచన మేరకు జులై 1 నుంచి సెప్టెంబర్

Read More

తిరుమలలో బోనులో చిక్కిన చిరుత

తిరుమల అలిపిరిలోని 7వ  మైలు దగ్గర బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో జూన్ 23వ తేదీ  శుక్రవారం రాత్రి 10.45 గం

Read More

తిరుమల నడక దారిలో చిరుత దాడి కలకలం..50 సీసీ కెమెరాలు.. నాలుగు బోన్లు

తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత  దాడి వార్త కలకలం రేపుతోంది. భక్తుల్లో భయాందోళనలు మొదలైన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం  భద్రతా చర్యలు పటిష్

Read More

కడెం, సరస్వతీ కాలువలకు..రిపేర్లు చేస్తలేరు

కవ్వాల్​టైగర్​జోన్​ లో కాలువలు, కెనాల్స్​ రిపేర్లకు అనుమతి ఇవ్వని అటవీ శాఖ    35 ఏళ్లుగా రిపేర్లకు నోచుకోని కడెం, సరస్వతీ  ప్

Read More

కునో నేషనల్ పార్క్ లో మరో చీతా కూన మృతి

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో ఉన్న  కునో నేషనల్ పార్క్ లో రెండు నెలల వయసున్న చీతా కూన (ఆడ చిరుత పిల్ల) మరణించింది. నమీబియా నుంచి తె

Read More

మీరు మనుషులేనా:  కోతులకు విషం ఇచ్చి చంపారు..

ఉత్తరప్రదేశ్‌లో కోతుల మృతి కలకలం రేపింది. హాపూర్ జిల్లాలో మే 14వ తేదీ ఆదివారం దాదాపు 40 కోతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది

Read More

పెరగనున్న జూపార్క్ టికెట్ ధరలు.. ఒక్కొక్కరికి ఎంతంటే?

హాలీడేస్ వచ్చాయంటే చాలు.. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసే ప్లేస్ లలో జూపార్క్ ఒకటి. అయితే ఇప్పుడు జూపార్కుల ఎంట్రీ టికెట్ల ధరలు మరింతగా పెర

Read More

హైవే విస్తరణకు బ్రేక్.. అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు

అభ్యంతరం చెప్పిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు నస్పూర్​/కోల్​బెల్ట్​,వెలుగు: నిజామాబాద్ జగ్ధల్​పూర్​(చత్తీస్​గఢ్​

Read More

సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం..గేదెపై దాడి

అడవుల్లో ఉండాల్సిన చిరుతపులులు  జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహార వేటలో భాగంగా గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. సాధుజంతువులు, మనుషులపై దాడులు చేస్తూ గాయ

Read More

అటవీశాఖలో ఇంటి దొంగలు ..పైసలిస్తే బోర్లకు ఓకే

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో కొందరు అటవీ శాఖ సిబ్బంది ఇంటి దొంగలుగా మారుతున్నారు. అటవీ భూములను రక్షించాల్సినవారే పైసలు తీసుకొని తప్పు చేస్తున్నవ

Read More

ఐటీసీ కలుషిత నీటితో గోదావరిలోని మొసళ్లు, జీవాలు చస్తున్నయ్

    పక్షులు, జంతువులకు కూడా ముప్పు ..      వానాకాలంలో భద్రాద్రిలో స్నానాలు చేసే భక్తులకు చర్మ రోగాలు 

Read More

పోడు పట్టాలపై స్టేకు హైకోర్టు నో

విచారణ జూన్ 22కు వాయిదా హైదరాబాద్, వెలుగు : పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

Read More

కరెంట్ షాక్ తో పులి మృతి.. వండుకు తిన్న జనం..!

విద్యుత్ కంచెకు తగిలి చనిపోయిన పులిని కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకు తిన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన

Read More