government

సర్కారు సప్లై చేసిన సోయా సీడ్స్ మొలకలొస్తలేవ్

సర్కార్ సప్లై చేసిన సోయా సీడ్స్ జిల్లాలో చాలాచోట్ల మొలకెత్తలేదు. సర్కార్ సబ్సిడీతో సొసైటీల ద్వారా సోయా సీడ్స్సరఫరా చేయగా రైతులు పది రోజుల కింద వేశారు.

Read More

కరోనాపై చేతులెత్తేశారా?: హై కోర్టు

వైరస్ కట్టడిలో ప్రభుత్వం పట్టు తప్పినట్టు అనిపిస్తోంది: హైకోర్టు  డాక్టర్లకే కరోనా వచ్చిందంటే పరిస్థితి ఏంది? 400 మంది మెడికల్‌ స్టాఫ్, 72 మంది డాక్ట

Read More

కరోనా భయం..సర్కార్ ఆఫీసులు బంద్

రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు కరోనా బుగులు పట్టుకుంది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ వస్తుండటంతో సర్కారు కార్యాలయాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.

Read More

మహారాష్ట్ర ప్రభుత్వం ట్రయల్స్‌‌ కు రెడీ

ముంబై: కరోనాను బాగా కట్టడి చేస్తోందని ప్రచారంలో ఉన్న రెమ్డెసివిర్‌‌ డ్రగ్‌‌‌‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ట్రయల్‌‌‌‌ చేయబోతోంది. ఓ బంగ్లాదేశ్‌‌‌‌ కంపెనీ ను

Read More

రేషన్‌ వద్దంటే పైసలెందుకు ఇయ్యరు?

హైదరాబాద్, వెలుగు: రేషన్‌‌ తీసుకోలేదని నెలకు ఇవ్వాల్సిన రూ. 1,500ను నిలిపేయడాన్ని సవాల్‌‌ చేసిన కేసులో హైకోర్టు మరోసారి సర్కారుపై మండిపడింది. బియ్యం త

Read More

ఆగస్టు 15 తర్వాతే స్కూల్స్ ఓపెన్

అకడమిక్ ఇయర్​పై స్టడీకి కమిటీ త్వరలోనే ఏర్పాటు చేయనున్న సర్కారు క్లాస్ రూం, స్కూల్ పరిసరాలు ఎట్లుండాలి? లెసన్స్, సిలబస్ ఎంత ఉండాలి? చర్చించనున్న కమిట

Read More

కందులు వెయ్యాలన్నారు.. విత్తనాలెవ్వి?

30 వేల క్వింటాళ్ల సీడ్స్ అవసరం 16,452 క్వింటాళ్లతోనే వ్యవసాయ శాఖ ప్రణాళికలు ఇందులో చాలా వరకు నేషనల్ సీడ్ కార్పొ రేషన్ నుంచే రావాలె విత్తనాలు దొరకక ఇబ

Read More

సర్కారు డాక్టర్లకు రెండు బ్యాచ్‌‌‌‌లుగా డ్యూటీలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డాక్టర్లపై కరోనా పంజా విసురుతుండటంతో వైద్యారోగ్య శాఖ అలర్టయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ టీచింగ్, సూపర్‌‌‌‌ ‌‌‌‌స్

Read More

కొత్త చట్టం : తహసీల్దార్ల అధికారాల్లో కోత!

నాలా చార్జీల వసూలు ఎంపీడీవోలకు.. ‘అగ్రి’ పనులు వ్యవసాయ శాఖకు రేషన్‌‌‌‌ కార్డుల జారీ, బియ్యం పంపిణీ సివిల్‌‌‌‌ సప్లైస్‌‌‌‌కు వ్యవసాయ శాఖలో వీఆర్వో, వీ

Read More

ఎనిమిదేళ్లలో 750 పులులు మృతి

మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనే ఎక్కువ మరణాలు న్యూఢిల్లీ: వేట, ఇతర కారణాల వల్ల ఎనిమిదేళ్లలో మన దేశంలో సుమారు 750 పులులు మరణించాయి. వీటిలో మధ్యప్రదేశ్, మహా

Read More

పేదోళ్లకు న్యాయం జరగట్లే..ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ కాళ్లు పట్టుకున్న రైతన్న

జయశంకర్‌‌‌‌భూపాలపల్లి, వెలుగు:తెలంగాణ వచ్చినా పేదోళ్లకు న్యాయం జరగడం లేదని, లంచం తీసుకుని తన భూమి మరొకరికి పట్టా చేశారంటూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఓ

Read More

కరోనా కవరేజీలో ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలి: హైకోర్టు

ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలంది హైకోర్టు. కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించడం ల

Read More

సర్కారీ కొలువులు ఏమాయె..ఖాళీ పోస్టులు లక్షన్నర పైనే

హైదరాబాద్, వెలుగు:సొంత రాష్ట్రంలో గవర్నమెంట్​ జాబ్​లు వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే మిగిలింది. ఏటా వేల సంఖ్యలో పోస్టులు ఖాళీ అవుతున్నా సర్కారు ఎట్లాంట

Read More