government
పేదోళ్లకు న్యాయం జరగట్లే..ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ కాళ్లు పట్టుకున్న రైతన్న
జయశంకర్భూపాలపల్లి, వెలుగు:తెలంగాణ వచ్చినా పేదోళ్లకు న్యాయం జరగడం లేదని, లంచం తీసుకుని తన భూమి మరొకరికి పట్టా చేశారంటూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఓ
Read Moreకరోనా కవరేజీలో ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలి: హైకోర్టు
ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలంది హైకోర్టు. కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించడం ల
Read Moreసర్కారీ కొలువులు ఏమాయె..ఖాళీ పోస్టులు లక్షన్నర పైనే
హైదరాబాద్, వెలుగు:సొంత రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్లు వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే మిగిలింది. ఏటా వేల సంఖ్యలో పోస్టులు ఖాళీ అవుతున్నా సర్కారు ఎట్లాంట
Read Moreప్రభుత్వం అప్పర్ మానేర్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోంది
మంత్రి కేటీఆర్ ఎప్పుడు సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చిన ప్రతి పర్యటనలో కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత
Read Moreగద్వాల గర్భిణి మృతి కేసులో క్రిమినల్ చర్యలు తీసుకుంటరా?లేదా?
వచ్చే విచారణ సమయానికి చెప్పండి ఆ డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే చాలదు గద్వాల గర్భిణి మృతి కేసులో సర్కారుకు హైకోర్టు ఆదేశం తదుపరి విచారణ జూన్
Read Moreపొరుగు రాష్ట్రాల్లో లక్షల్లో కరోనా టెస్టులు.. ఇక్కడ వేలల్లోనేనా?
ఇది జనం ప్రాణాల వ్యవహారం.. టెస్టులు ఎందుకు చేస్తలేరు? ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఎందుకు అమలు చేయట్లేదు? టెస్టులు చేయకుండానే రెడ్ జోన్ను గ్రీన్ జోన్ గ
Read Moreమా ప్రభుత్వం స్ట్రాంగ్: శివసేన
పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి ముంబై: మహారాష్ట్ర గవర్నమెంట్ ఎప్పటికే స్ట్రాంగ్ అని, ఎన్సీపి, శివసేన మధ్య ఎలాంటి గొడవలు లేవని శివసేన పార్టీ చెప్పిం
Read Moreరాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోవడంలో విఫలమైంది
రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలను ఆదుకోవడంలో విఫలమైందన్నారు బీజేపీ సీనియర్ నేత ,మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి. కేంద్రం ఇస్తున్న నిధులను.. రాష్ట్ర ప్రభుత్
Read Moreమిడతల నివారణ డ్రోన్లు, స్ప్రేయర్లు
న్యూఢిల్లీ : పాకిస్తాన్ నుంచి రాజస్థాన్, గుజరాత్ లకు వస్తున్న మిడతల నివారణపై కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టిపెట్టింది. వేల సంఖ్యలో దండుగా వస్తున్న మిడతలు పం
Read Moreరాష్ట్రంలో 5 ప్రైవేట్ వర్సిటీలకు పర్మిషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదంతో బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది.
Read Moreకరోనా కష్టంలో ఉంటే ఫీజుల పెంపు ఏంది?
ఏ ప్రాతిపదికన ఫీజులు పెంచారో కారణాలు చెప్పలేదు సగం ఫీజులు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులిస్తున్నాం తుది తీర్పునకు లోబడే ఫీజుల చెల్లింపు ఉంటుంది పీజీ
Read Moreసర్కారు పంట రూల్స్ తో రైతుకు తిప్పలే
హైదరాబాద్, వెలుగు: కొత్త వ్యవసాయ పాలసీ రైతులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఇక నుంచి ఏయే పంటలు ఎంత మేరకు సాగు చేయాలన్నది ప్రభుత్వమే డిసైడ్ చేయనుం
Read Moreగార్బేజ్ ఫ్రీ సిటీలకు కేంద్రం రేటింగ్
గార్బేజ్ ఫ్రీ సిటీలుగా రాజ్ కోట్, ఇండోర్, నవీ ముంబై 6 సిటీలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన కేంద్రం న్యూఢిల్లీ: దేశంలో ఫైవ్ స్టార్ గార్బే్జ్ ఫ్రీ సిటీలుగ
Read More












