government
గవర్నమెంట్ ఉద్యోగుల నెల జీతం కట్
తిరువనంతపురం : కేరళలో గవర్నమెంట్ ఉద్యోగుల నెల జీతాన్ని కట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్ తో ఆదాయం తగ్గటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Read Moreపేదలు,వలస కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంది
రాష్ట్రంలో కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ కొనసాగ
Read More36.33 లక్షల కిట్లు ఎలా తెస్తారు?.ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ‘‘ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 37 లక్షల మందికి కరోనా టెస్టులు చేయాలి. అయితే టెస్టింగ్ కిట్లు మాత్రం 67 వేలు ఉన్నాయి.
Read Moreకరోనా కట్టడిలో కీలకంగా మారిన డ్రోన్లు
న్యూఢిల్లీ : కరోనా పై పోరులో డ్రోన్ కెమెరాలు కీలకంగా మారాయి. సోషల్ డిస్టెన్స్, డిస్ ఇన్ ఫెక్ట్ స్ప్రే, జనం గుమిగుడకుండా నివారించేందుకు ఇప్పుడు డ్రోన్
Read Moreనిలిచిపోయిన రిజర్వేషన్లతో ప్రభుత్వానికి రూ.60 కోట్లు నష్టం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, కరీంనగర్ రూరల్ ( తిమ్మాపూర్), గంగాధర, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, జగిత్యాల, మల్యాల, మెట్పల్లి, కోరుట్ల,
Read Moreకరోనాపై ప్రభుత్వం పెట్టిన ఖర్చులు నామమాత్రమే: ఉత్తమ్
రాష్ట్రంలో అరకిలోమీటర్ కు ఒక ఫుడ్ సెంటర్ అని సీఎం కేసీఆర్ అన్నారు..అయితే అవి ఎక్కడా కన్పించడం లేదని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష
Read Moreదేశ వ్యాప్తంగా 20 లక్షల సురక్షా షాపులు
ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం కిరాణాలే సురక్షా స్టోర్లు పరిశుభ్రతకు ప్రాధాన్యం లాక్డౌన్ ను మరింత కాలం పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
Read Moreకరోనా వ్యాక్సిన్ కోసం సర్కారీ సొమ్ము
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారీకి ప్రభుత్వం ఓ పుణే బేస్డ్ కంపెనీకి నిధులను ఇవ్వనుంది. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ప్రభుత్వం నుంచి ఫండ్స్ను అంద
Read Moreకరోనా మృతుల అంత్యక్రియలపై కేంద్రం గైడ్లైన్స్
హైదరాబాద్, వెలుగు: కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. డెడ్బాడీలను శ్మశానాలక
Read Moreవిదేశాల నుంచి 10 లక్షల మాస్కులు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి సుమారు పది లక్షల మాస్కులు అత్యవసరంగా దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇండి
Read Moreప్రభుత్వానికి ‘అగ్ని’ పరీక్షలు
రాష్ట్రంలో అకడమిక్, ఎంట్రన్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టడం ప్రభుత్వానికి అగ్నిపరీక్షలా మారింది. ఓవైపు ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తయి పేపర్లు దిద్దే పని క
Read Moreబ్యారేజీ లేని ప్రాణహిత నుంచి నీళ్లు ఇచ్చామన్న ప్రభుత్వం
ఇరిగేషన్ బడ్జెట్ లెక్కల్లో ఇచ్చంత్రం ఏడాదిలో 9.94 లక్షల ఎకరాలకు నీళ్లు టార్గెట్
Read Moreకరోనా అలర్ట్..విమాన సర్వీసులు బంద్
రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క
Read More












