HMDA
హైదరాబాద్.. కోకాపేటలో ప్లాట్ల వేలం
హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ వచ్చే నెల 3న ఆన్లైన్ వేలం హైదరాబాద్, వెలుగు : కోకాపేట నియో పొలిస్ ఫేజ్ 2లో ఏడు ప్లాట్లలో 45.33 ఎకరాలను వేలం వేసే
Read Moreరూ.3 వేల కోట్ల టార్గెట్..మరోసారి వేలానికి భూములు
భాగ్యనగరంలో మరోసారి భూములను వేలానికి పెట్టింది రాష్ట్ర సర్కార్. కోకాపేటలోని 45 ఎకరాలను అమ్మకానికి ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడ
Read Moreరియల్టర్ కోసం కాల్వ దారి మళ్లింపు! పటాన్ చెరు తిమ్మక్క చెరువు కబ్జా
60 ఎకరాల్లో 25 ఎకరాలు కాజేసిన్రు రూ.కోట్ల విలువైన చెరువు భూముల్లో ఫ్యాక్టరీలు, ఇండ్లకు పర్మిషన్ అక్రమ అనుమతులపై గతంలో సస్పెన్షన్ల ఎ
Read Moreఓఆర్ఆర్ పై నీళ్లలో ఆగిన బీఎండబ్ల్యూ కారు.. రిపేరు రూ.40 లక్షలు
కోకాపేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై శుక్రవారం బీఎండబ్ల్యూ కారు నిలిచిపోవడంతో నగరానికి చెందిన ఓ వ్యక్తికి రిపేర్ ఖర్చుగా రూ.40 లక్షల
Read Moreబస్టాండ్కు ఫారెస్ట్ ల్యాండ్ ఇయ్యం.. హెచ్ఎండీఏ ప్రతిపాదనకు కేంద్రం రెడ్ సిగ్నల్
హెచ్ఎండీఏ ప్రతిపాదనకు కేంద్రం రెడ్ సిగ్నల్ హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ వనస్థలిపురంలోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ లో1.354 హెక్టా
Read Moreఈ నెల 22న సచివాలయం పరిసరాలలో ఉన్న పార్కులు మూసివేత
తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 22వ తేదీన(గురువారం) నూతన సచివాలయం పరిసరాలలో ఉన్న పార్కులకు సెలవు ప్రకటిస్తున్నట్లు హెచ్ఎండిఏ తెల
Read More19 నుంచి హరితహారం.. 19.24 కోట్ల మొక్కలు టార్గెట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి ప్రారంభించనున్నారు. గతేడాది 19.54 కోట్ల మొక్కలు నాటడం టార్గెట్&zwnj
Read Moreబండి పానీపూరీది.. అమ్మేది గంజాయి..
పానీపూరీ బండి మాటున గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు తెలిపిన వివరాల ప్రకారం..
Read More3 జిల్లాల్లో వేలానికి 34 ప్లాట్లు..ఈ నెల 22న ఆన్లైన్లో వేలం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని 34 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించనుంది. ఇందులో భాగంగా మంగళ
Read Moreఉప్పల్ భగాయత్ లో మరోసారి ప్లాట్ల వేలం.. గజానికి రూ.35 వేలు
ఉప్పల్ భగాయత్ లేఔట్ లో మిగిలి పోయిన ప్లాట్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్ఎండిఏ. 63 ప్లాట్లను వేలానికి పెట్టింది. ఉప్పల్ భగాయత్ లో 464
Read Moreఎమ్మెల్యే రఘునందన్ రావుకు నోటీసులు..రూ. వెయ్యి కోట్ల పరువు నష్టం దావా
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కు IRB సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ IRB సంస్థ
Read Moreరేవంత్కు నోటీసులు..48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలి
ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న హెచ్ఎండీఏ 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ కోర్టుకు వెళ్తానన్న రేవంత్
Read Moreఓఆర్ఆర్ టోల్ స్కాం..ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్దది రూ. లక్ష కోట్ల ఆస్తిని 7 వేల కోట్లకు కట్టబెట్టారు
ఓఆర్ఆర్ టోల్ టెండర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఓఆర్ఆర్ టోల్ స్కాం వెయ్యి రెట్లు పెద్దదని ఆరోపించాడ
Read More












