Hyderabad
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైన అడిషనలల్ ఎస్పీలను చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 2024 ఏప్
Read Moreమా పార్టీ గేట్లు పగలగొట్టి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు : మంత్రి కోమటిరెడ్డి
దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారు.. యాదగిరిగుట్ట పాపాలే ఇప్పుడు కేసీఆర్ కు తగులుతున్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
Read MoreSummer Tour : ఎండాకాలం సెలవులకు తాతయ్య ఊరు వెళుతున్నారా..!
చిన్నప్పుడు మా తాత మస్తు కథలు చెప్తుండె. అవి వినడానికే నేను మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళుతుండె. నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. ఈసారి తాత దగ్గరికి పోయినప్ప
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ పొలిటీషియన్ కె.కేశవరావు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన మార్చి 29వ తేదీ ఉదయం.. సీఎం రేవంత్ రెడ్డితో
Read Moreమెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : నీలం మధు ముదిరాజ్
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : మెదక్ కాంగ్రెస్ఎంపీ అభ్యర్థిగా పార్టీ నీలం మధు ముదిరాజ్న
Read Moreరాధా కిషన్ రావును కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన.. మాజీ డీసీపీ రాధా కిషన్ రావును.. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు
Read Moreదత్తత పాపను అందించిన కలెక్టర్
కరీంనగర్ టౌన్,వెలుగు : మహిళాభివృద్ధి,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ పమేలా సత్పతి హైదరాబాద్ కు చెందిన దంపతులక
Read Moreకాంగ్రెస్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకే అకౌంట్స్ ఫ్రీజ్ : సుజాత పాల్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకే పార్టీకి సంబంధించిన అకౌంట్స్ను కేంద్రం ఫ్రీజ్ చేయించిందని పీసీసీ
Read Moreఇయ్యాల పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్
అటెండ్ కానున్న దీపాదాస్, సీఎం రేవంత్, భట్టి, ఏఐసీసీ సెక్రటరీలు హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్
Read Moreసీజేఐని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమాలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ డీవై. చంద్రచూడ్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా క
Read Moreపోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పకడ్బందీగా జరగాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని హైదరాబాద్జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను
Read Moreకాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి సంబంధించిన జాతీయ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై రాష్ట్ర కాంగ్రెస్
Read Moreతెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గురువారం నాటికి 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, నల్లగొండ, నిజ
Read More












