Hyderabad
బరువు పెరిగేందుకే కాదు.. తగ్గడానికీ నెయ్యి అవసరమేనట
భారతీయ వంటశాలలలో కాలానుగుణమైన పదార్ధమైన నెయ్యి శరీరానికి అనేక రకాలుగా దోహదపడుతుంది. చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని అంటుంటారు. అయితే బరువు పె
Read Moreచూస్తూ ఉండండి.. మూడోసారీ మోదీ ప్రధాని కావడం ఖాయం: యూపీ సీఎం
2024 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాముడి ఆశీర్వాదం లేకు
Read Moreమీరు మహానుభావులు : హీరో కుమార్తె పెళ్లి పెద్దగా మోదీ.. దగ్గరుండి చేసిన ప్రధాని
మలయాళ సూపర్ స్టార్ హీరో సురేష్ గోపి కుమార్తె పెళ్లి.. జనవరి 17వ తేదీ బుధవారం కేరళలో జరిగింది. గురువాయూర్ ఆలయంలో తన కుమార్తె భాగ్యను.. శ్రేయాస్ మోహన్ క
Read Moreరామ మందిరాన్ని అప్పుడే సందర్శిస్తా : ప్రాణ ప్రతిష్టకు శరద్ పవార్ కు ఆహ్వానం
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానంపై
Read Moreరానున్న రెండు రోజులు కీలకం..తమ్మినేని ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. తమ్మినేని వీరభద్రం &
Read Moreఅయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన విలేకరులతో మాట్ల
Read Moreయాపిల్ ఆఫీస్ నెల అద్దె రూ.2.43 కోట్లు.. 750 కార్లకు పార్కింగ్
యాపిల్ కంపెనీ.. భూమిపై అత్యంత విలువైన సంస్థ ఇది.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేటివ్ ఆఫీసును.. బెంగళూరులో ఓపెన్ చేసింది. ఈ ప్రత్యేకతలు చూస్తే ఔరా అని న
Read Moreబీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై కేసు నమోదు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు బిగ్ షాక్ తగిలింది. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్
Read Moreఆస్పత్రుల్లో డాక్టర్, నర్సు డ్యూటీ చేస్తున్న సైన్యం
శ్రీలంకలోని కొలంబోలో హాస్పిటల్ ఆర్డర్లీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అలవెన్సులపై దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు శ్రీలంక.. రోగుల
Read Moreమణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని మోరేలో భద్రతా దళాల పై కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీస్ కమాండో మృతి చెందారు. కాల్పులు జర
Read Moreబిగ్ డీల్ : తెలంగాణలో అదానీ గ్రూప్ 12 వేల కోట్ల పెట్టుబడి
అదానీ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పలు వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్ర
Read MoreBeauty Tips : గోళ్లకు గోరంత అందం ఇలా..
స్ట్రాంగ్ గా, అందంగా గోర్లు పెంచుకోవాలి. అనుకుంటున్నారా! అయితే మీ కోసమే ఈ టిప్స్.. * నిమ్మకాయ ముక్కని గోర్లపై ఐదు నిమిషాలు రబ్ చేసి, వేడి నీళ్లతో క
Read Moreతెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్లు
తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్లను కేంద్రం కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్కు చెందిన అయేషా ఫాతిమా,
Read More












