Hyderabad
బీఆర్ఎస్ పని అయిపోయింది.. ఆ పార్టీ నేతలు బీజేపీలోకి రండి : కిషన్రెడ్డి
లోక్సభ ఎన్నికల్లోపే రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించుకోండి ఫిబ్రవరి చివర్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఏప్రిల్ 14కు వారం అటు, ఇటుగా రాష్ట్రంలో ప
Read Moreపోలవరం ముంపుపై జాయింట్ సర్వే చేయాలి
పీపీఏ సమావేశంలో తెలంగాణ పట్టు హైదరాబాద్, వెలుగు: పోలవరం బ్యాక్వాటర్తో తెలంగాణ భూ భాగంలో తలెత్తే ముంపుపై జాయింట్సర్వే చేయాల్సిందేనని తెలంగాణ
Read Moreకాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఓయూలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఉద్యోగుల నిరసన ఓయూ, వెలుగు: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీలోని కాంట్రాక్ట
Read Moreహైదరాబాద్ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: భట్టి
విలువైన భూములను బీఆర్ఎస్ కొల్లగొట్టింది గ్రేటర్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తామని వెల్లడి ముషీరాబాద్/సికింద్రాబ
Read Moreఫీజు రీయింబర్స్మెంట్స్ రిలీజ్ చేయండి
హైదరాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలు, స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే రిలీజ్చేయాలని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా విభాగం డిమ
Read Moreఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు : భట్టి
భూ నిర్వాసితులకు సరైన పరిహారం ఇస్తం పరిశ్రమలు, ఐటీపై మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సమీక్ష హైదరాబాద్, వెలుగు: ఎస్స
Read Moreకులగణనపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలె : జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్,వెలుగు: బీసీ కులగణనపై బీజేపీ తనవైఖరి చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు రాముడు ఎంత
Read Moreకౌన్సిల్ సెక్రటరీ పోస్టును..డిగ్రీ ప్రిన్సిపల్తో భర్తీ చేయాలి
ఎమ్మెల్సీ కోదండరాంకు టీజీసీటీఏ వినతి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ పోస్టును సర్కారు డిగ్రీ కాలేజీ ప్ర
Read Moreప్రభుత్వ సర్వీసు నిబంధనల అమలును నిలిపివేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వ సర్వీసు చేయని పక్షంలో
Read Moreమాజీ మంత్రి మల్లారెడ్డి బెదిరిస్తున్నరు.. ప్రజావాణిలో ఫిర్యాదు
శామీర్పేట: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి భూ కబ్జా ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమ భూములను కాజేసేందుకు మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నా
Read Moreఈపీఎఫ్ సమస్యలు పరిష్కరిస్తం : వైశాలి దయాల్
నెలకోసారి సమావేశం నిర్వహిస్తం అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వైశాలి దయాల్ వెల్లడి
Read Moreఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
అటెండ్ కానున్న 4.16 లక్షల మంది స్టూడెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా 2,032 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు
Read Moreరాజ్యసభ రేసులో అరడజను మంది!
2 స్థానాల్లో ఒకటి ఏఐసీసీ లీడర్కు అంటున్న పార్టీ వర్గాలు హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఎంపీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పా
Read More












