Hyderabad
IND vs ENG, 1st Test: రోహిత్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాను ఇంగ్లాండ్ వణికిస్తోంది. 231 పరుగుల లక్ష్యంతో దిగిన రోహిత్ సేన విజయం కోసం కష్టపడుతుంది. లంచ్ తర్వాత బ్యాటింగ్ కు ది
Read Moreనా రాజీనామాకు అసలు కారణం అదే.. తేల్చి చెప్పిన నితీష్ కుమార్
బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను సమర్పించిన ఆయన.. ఈ రోజు తాను ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చే
Read MoreIND Vs ENG 1st Test: 420 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే..?
ఉప్పల్ వేదికగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 316-6తో నాలుగో రోజు ఆట ప్రారంభించ
Read Moreవేదిక కూలి మహిళ మృతి.. 17మందికి గాయాలు
జనవరి 27న రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలోని వేదిక కూలిపోవడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిప
Read Moreకడుపు నొప్పి భరించలేక..నిమ్స్ ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి రోగి మృతి
హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఓ రోగి మృతి చెందాడు. జనవరి 28వ తేదీ ఆదివారం తెల్లవారుజా
Read Moreబాలకృష్ణ అవినీతి వెనుక కేటీఆర్ : చనగాని దయాకర్
ఓయూ, వెలుగు: రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించిందని, అవినీతికి పాల్పడే అధికారులకు అండదండలు అందించిందని టీ
Read Moreబీఆర్ఎస్ హయాంలో .. సెక్రటేరియెట్ జైలులాగా ఉండేది : మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో సెక్రటేరియెట్ ఓ జైలులాగా ఉండేదని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో రోజ
Read Moreబిగ్ బాస్షోతో సమాజం చెడిపోతున్నది : నారాయణ
ముషీరాబాద్, వెలుగు: బిగ్ బాస్ వంటి నేరపూరిత షోల వల్ల సమాజం చెడిపోతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు జరుగను
Read Moreత్వరలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ : షబ్బీర్ అలీ
పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ సెగ్మెంట్: షబ్బీర్ అలీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ
Read Moreపట్టాల మధ్య వంట.. రైలు వచ్చిందంటే తంటా
ముంబై: కొందరు మహిళలు ముంబైలో రైల్వే పట్టాల మధ్య వంట వండుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఈ వీ
Read Moreబీసీ కుల గణన కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామన్న ఆర్. కృష్ణయ్య
వచ్చే నెల 5, 6న పార్లమెంట్ వద్ద భారీ నిరసన ప్రదర్శన ముషీరాబాద్, వెలుగు: జనాభా లెక్కల్లో భాగంగా బీసీ కుల గణన చేపట్టాలన
Read Moreభారత సిబ్బంది ఉన్న నౌకపై హౌతీల దాడి
రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ న్యూఢిల్లీ: ఎర్రసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ నౌకపై మిసైల్ దాడి జరిగింది. హౌతీ మిలి
Read Moreలాలూ, భార్యాబిడ్డలకు ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవికి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లాలూ బిడ్డలు హేమా య
Read More












