న్యూఢిల్లీ: జియో ప్లాట్ఫారమ్స్ శ్రీలంక యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ లంక టెలికాం పీఎల్సీ లో సర్కారు వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసింది. మొత్తం మూడు సంస్థలు ఈ వాటాను కొనడానికి ఆసక్తి చూపించాయి. జాతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లో తన వాటాను ఉపసంహరించుకోవాలని లంక నిర్ణయించుకుంది. వాటా కొనుగోలు కోసం పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. అప్లికేషన్లకు దాఖలు గడువు జనవరి 12తో ముగిసిన తర్వాత, గార్ట్యూన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్, పెట్టిగో కమర్షియో ఇంటర్నేషనల్, జియోలను బిడ్డర్లుగా లంక ప్రభుత్వం గుర్తించింది.
లంక టెలికం కంపెనీలో జియోకు వాటా?
- బిజినెస్
- January 15, 2024
లేటెస్ట్
- వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు