Hyderabad
నేతల ప్రతిష్టగా మారుతున్న స్కాములు, నేరాలు!
గతంలో సామాన్య ప్రజలైనా, రాజకీయ నాయకులైనా ఏదైనా కేసులో పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కాల్సివస్తే వారి వంశ ప్రతిష్టకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగ
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ ‘పవర్’వార్.. నల్గొండ వేదికగా మాటల యుద్ధం
కాంగ్రెస్ మళ్లీ వస్తే అంధకారమే అని మంత్రుల సెటైర్లు ఆ పార్టీ నేతలు కరెంట్ తీగలు పట్టుకోవాలని సవాళ్లు ఎత్తుకెళ్లిన లాగ్బుక్లు పట్
Read More1969 నాటి ఉద్యమకారులను గుర్తించాలి : కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
పెన్షన్, ఉచిత వైద్యం కల్పించి, 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి తెలంగాణ ఉద్యమకారుల మహాధర్నాలో కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ ముషీర
Read Moreజర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వండి.. మంత్రి మహేందర్ రెడ్డికి టీడబ్ల్యూజేఎఫ్ వినతి
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ
Read Moreతెలంగాణలో కొత్తగా మరో మూడు మండలాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో మూడు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. న
Read Moreమోదీ పచ్చి అబద్ధాల కోరు : కేటీఆర్
అధికారిక భేటీని నీచ రాజకీయాలకు వాడుకుంటారా? ఎన్డీఏలో చేరడానికి మమ్మల్నేమీ పిచ్చికుక్క కరవలేదు : కేటీఆర్ హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోదీ పచ్
Read Moreప్రియుడి మరణవార్త తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య
హైదరాబాద్ : గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో విషాదం జరిగింది. ప్రియుడి మరణవార్త విని ఓ ప్రియురాలి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి నానక్ రామ్ గూడలోని
Read Moreకేసీఆర్ ఫ్యామిలీ అవినీతి మొత్తాన్ని కక్కిస్తా : ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న మోదీ
సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. రెండు సార్లు.. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అవినీతిని కక్కి
Read Moreభారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్లు.. 294 సీసాలు స్వాధీనం
హైదరాబాద్ శేరిలింగంపల్లిలో భారీగా నకిలీ మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఖరీదైన స్కాచ్ బాట్టిల్ లలో తక్కువ ధర కలిగిన మద్యాన్ని కలిపి సొమ్ము
Read Moreలులూ మాల్ లూటీ చేశారు.. తినేశారు.. తాగేశారు.. ఊడ్చేశారు..
హైదరాబాదీలు మాములోళ్లా ఏంటీ.. కొత్తగా ఏదైనా వస్తే ఎర్రెక్కిపోతారు.. పిచ్చేక్కిపోతారు.. దాని అంతు చూసే వరకు వదలరు.. ఇలాంటి సిట్యువేషన్స్ గతంలో ఐకియా ఓప
Read Moreడబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా.. 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధాదారులు ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వా
Read More15 రూపాయల కోసం.. ఇంత దారుణమా..
15 రూపాయల కోసం స్థానిక దుకాణదారుడిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కౌన్సిలర్, అతని సహచరులు దాడి చేశారు. భవానీ శంకర్, అతని సహాయకులు వృద్ధ దుకాణదారుడిని బ
Read Moreకరోనా మించిన విపత్తు రాబోతుందా..? : ఎదుర్కోవటానికి చిట్కాలు చెబుతున్న శాస్త్రవేత్తలు
కరోనా అంతరించిపోయిందని సంతోషిస్తున్న సమయంలో ప్రపంచానికి డిసీజ్ ఎక్స్ ముప్పు ఉందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై డబ్ల్యూహెచ్వో సైతం స్పం
Read More













