V6 News

Hyderabad

రావణుడి అవతారం.. నవయుగ రావణ్.. రాహుల్ గాంధీ : బీజేపీ వైరల్ పోస్ట్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ మరోసారి ఎదురుదాడికి పాల్పడింది. భారతదేశాన్ని నాశనం చేయడమే అతని లక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. రాహు

Read More

తాజ్ కృష్ణలో సీఎస్, డీజీపీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ

రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన కొనసాగుతోంది. ఇవాళ తాజ్ కృష్ణాలో CS శాంతికుమారి, డీజీపీ అధికారులతో భేటీ అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్

Read More

ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టొచ్చిలా..

ఇంటర్ చదువుతున్న రమ్య (పేరు మార్చాం)కి ఇన్స్టాగ్రామ్ లో ఓ అబ్బాయి నుంచి రిక్వెస్ట్ వచ్చింది. మ్యూచువల్ ఫాలోవర్స్ ఉన్నారని ఆమె యాక్సెప్ట్ చేసింది. అతడు

Read More

వరల్డ్కప్ మ్యాచ్ల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం : డీఎస్‌ చౌహాన్‌

ఉప్పల్ స్టేడియంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్  మ్యా చ్ ల కోసం 12 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్&

Read More

ఎన్నికల కోసం బీజేపీ14 కమిటీలు : మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వివేక్ వెంకటస్వామి

అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది తెలంగాణ బీజేపీ. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీలను నియమించింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వ

Read More

బిగ్ బ్రేకింగ్ : జపాన్ సముద్రంలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలు

జపాన్ దేశంలో భారీ భూకంపం వచ్చింది. జపాన్ ఈస్ట్ కోస్ట్ ఏరియాలోని ఇజూ ఐస్ ల్యాండ్స్ లో.. సముద్రంలో ఈ భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతగా

Read More

గూండా పన్ను కట్టలేదని 7కి.మీ. మేర రోడ్డు తవ్వేశారు

'గూండా పన్ను' చెల్లించలేదన్న కారణంతో ఎమ్మెల్యే అనుచరులు యూపీలోని షాజహాన్‌పూర్‌ లో 7 కిలోమీటర్ల మేర రోడ్డును తవ్వారు. తాము స్థానిక ఎమ

Read More

న్యూస్ క్లిక్ కేసు.. జర్నలిస్టులకు సమన్లు

న్యూస్‌క్లిక్ కేసుకు సంబంధించి జర్నలిస్ట్ అభిసార్ శర్మను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విచారణకు పిలిచింది. స్పెషల్ సెల్ లోడి రోడ్ కార్యాలయంలో హాజరు

Read More

అవాక్కయ్యారా.. : ఏంటీ.. సబ్బు తింటుందా.. నెటిజన్లు షాక్

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.. అది ఏంటంటే.. ఓ మహిళ సబ్బు తింటుంది.. అవును.. చక్కగా ప్యాక్ చేసిన సబ్బును.. ఓపెన్ చేసి.. చాక్లెట్ తిన్నట్లు తి

Read More

సిక్కిం విపత్తుపై ఇస్రో ఉపగ్రహ చిత్రాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కేంద్రాలలో ఒకటైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హిమాలయ రాష్ట్రంలోని ఆకస్మిక వరదల కారణంగా సిక్కింలోని సౌత్ లొనాక్

Read More

సిక్కింలో వరదలు.. 14మంది మృతి, 102మంది మిస్సింగ్

అక్టోబర్ 4న సిక్కింలో వరదలు సంభవించడంతో 14 మంది మరణించారు. 23 మంది సైనికులతో సహా 102 మంది అదృశ్యమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకార

Read More

కాకా తయారుచేసిన నాయకులు దేశంలో పెద్ద ఎత్తున ఉన్నరు : బండి సంజయ్

మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) 94వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర బీజేపీ నేతలు పూలమాల వేసి  నివాళులర్పి

Read More

హైదరాబాద్లో ఇవాళ ( అక్టోబర్ 05) .. 17 వేల 676 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ

2023 అక్టోబర్ 05 న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 17 వేల 676 నాలుగో విడుత డబల్ బెడ్ రూమ్ ఇళ్లను  లబ్థిదారులకు ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. &nb

Read More