Hyderabad
అందరూ సుఖసంతోషాలతో ఉండాలి.. దేశ ప్రజలకు మోదీ నవరాత్రి శుభాకాంక్షలు
అత్యంత పవిత్రంగా భావించే దసరా నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో, శ్రేయస్సుతో ఉండాలని
Read Moreటికెట్ రాలేదని.. ప్రచారం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి
55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన 11 మందికి కూడా టికెట్లు దక్కించుకున్నారు. అంతేగాకుండా మైనంపల్లి
Read Moreఇన్ స్టాలో 'బాహుబలి' అకౌంట్ మిస్సింగ్.. హ్యాకింగా.. డీయాక్టివేట్ చేశారా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్లాట్ఫారమ్ నుంచి సడెన్ గా అదృశ్యమైంది. దీనిపై కొందరు అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చని, మరికొందరు
Read Moreచలికాలంలో మండుతున్న ఎండలు.. మరోవారం రోజులు ఇంతే..
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చలికాలంలో కూడా పగటిపూట ఎండలు మండుతున్నాయి. సాధారణంగా ఈ సమయానికి నైరుతి రుతుపవన
Read Moreఒక్క రోజులోనే 2వ విమానం.. 274మంది ఇండియన్స్ తో నాల్గో ఫ్లైట్
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రతరం కావడంతో, భారత ప్రభుత్వం యుద్ధంలో దెబ్బతిన్న ఆ దేశం నుంచి భారతీయ పౌరులను తీసుకురావడానికి నాల్గో ప్రత్యేక విమానాన్
Read Moreమళ్లీ వచ్చింది.. ఆఫ్ఘనిస్తాన్ ను వదలని భూకంపాలు
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి భూప్రకంపనలతో వణికిపోయింది. హెరాత్ నగరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస
Read MoreChhattisgarh Election : 30 మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ లిస్ట్
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు 30 మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ తన తొలి జాబితాను విడుదల చేసింది. పటాన్ నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రి
Read MoreMP Election 2023: 144 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా
మధ్యప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు 144 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి
Read Moreయాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 3గంటలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా 150 రూపాయల స్పెషల్ దర్శన
Read Moreడెంగీతో వ్యక్తి మృతి
మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన అజ్మీరా భాస్కర్ నాయక్ (33) డెంగీ జ్వరంతో శనివారం తెల్ల
Read Moreభారీగా పెరిగిన బంగారం ధరలు
ఇవాళ (అక్టోబర్15న) బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. పండుగల సీజన్ లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూసే.. శనివారం 24 క్యారెట్ల
Read Moreఅక్రమ టోల్ ప్లాజాలపై చర్యలు తీసుకోండి: హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: అక్రమంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, టోల్ ప్లాజాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మానేరు నది పక్కన టోల్ ప్లాజ
Read Moreబీజేపీతోనే ముషీరాబాద్లో అభివృద్ధి: డీఎస్ రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ సెగ్మెంట్ జనం మార్పు కోరుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత డీఎస్ రెడ్డి తెలిపారు. సెగ్మెంట్లో ఆశించిన స్థాయిలో అభివృద్
Read More












