Hyderabad
గిట్టుబాటు కాదాయె.. పరిహారం రాదాయె .. రాష్ట్రంలో రైతుల అరిగోస
గిట్టుబాటు కాదాయె.. పరిహారం రాదాయె .. రాష్ట్రంలో రైతుల అరిగోస రోజుల తరబడి వడ్లు కాంటా పెడ్తలే.. తాలు, తరుగుతో మిల్లర్ల దోపిడీ
Read Moreటీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. మరో ముగ్గురి అరెస్టు
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. బుధవారం మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చ
Read Moreఎంసెట్ ఫలితాల విడుదలలో కీలక మార్పు
తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదలలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 2023 మే 25 గురువారం రోజున ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల కావ
Read Moreఈ ప్రమాణికుడు మహా ముదురు..ఎమర్జెన్సీ లైట్ లో అక్రమంగా గోల్డ్ తరలింపు
స్మగ్లర్లు కొత్త కొత్త దారుల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. కొత్త కొత్త సాంకేతికతను వాడుతూ యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. పేస్ట్ రూప
Read Moreమొండం లేని మహిళ తల కేసులో పోలీసుల పురోగతి
హైదరాబాద్ : మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు రోజుల క్రితం మొండెం లేని తల కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. మొండెం లేని తల కేసులో చనిపోయిన
Read Moreగెలిచే వాళ్లకే టికెట్లు.. సర్వేలే ప్రామాణికం : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో సర్వే అధారంగానే టికెట్ కేటాయింపు జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తనతో పాటుగా పార్టీలో ప్రతి ఒక్కరికి సర్వేనే ప్రామ
Read Moreతెలంగాణను ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చిండు.. తాలిబన్ల నాయకుడు కేసీఅర్ : షర్మిల
సీఎం కేసీఆర్ తెలంగాణను ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చారని, తాలిబన్ల నాయకుడు కేసీఆర్ అని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యం న
Read Moreవీడియోలకు లైక్ కొట్టాడు.. రూ.8.5లక్షలు పోగొట్టుకున్నాడు
ముంబైకి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నించి రూ.8.5 లక్షలకు పైగా మోసపోయాడు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసే పని
Read Moreకొత్త పార్లమెంటుకు తమిళనాడు 'సెంగోల్'.. అమిత్ షా కీలక ప్రకటన
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్ర
Read Moreరూ.1.82 కోట్ల బంగారం పట్టివేత.. ఎమర్జెన్సీ లైట్లో దాచిపెట్టి...
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరా
Read Moreఏడేళ్ల బాలికతో 38ఏళ్ల వ్యక్తి పెళ్లి.. రూ.4.5 లక్షలకు కొనుగోలు చేసిన వరుడి కుటుంబం
రోజుకో సాంకేతిక పుట్టుకొస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అనారికత మాత్రం అలాగే పేరుకుపోయింది. అవగాహన లేమితో కొందరు తమ పిల్లల్ని సైతం అమ్ముకోవడం, బా
Read Moreజాతీయ ఉపాధ్యాయ అవార్డు వివాదాలు
ప్ర తిష్టాత్మక ఉపాధ్యాయుల జాతీయ అవార్డ్స్ వ్యవహారం 2020 నుంచి వివాదస్పద మౌతుంది, అర్హులని ప్రక్కన పెక్కన పెట్టారు. దేశంలో జాతీయ ఉపాధ్యాయ పురస్కా
Read Moreప్రముఖ టీవీ షో నటి వైభవి ఉపాధ్యాయ కన్నుమూత
ప్రముఖ టీవీ షో 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తన
Read More












