Hyderabad

ఇండియన్ క్లైంబర్ అనురాగ్ మాలూ పరిస్థితి విషమం

గత వారం నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం దిగుతుండగా తప్పిపోయిన భారతీయ పర్వతారోహకుడు, రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన అనురాగ్ మాలూ&n

Read More

TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

TSPSC  పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మహబూబ్ నగర్ చెందిన మైసయ్య, జనార్దన్ లను సిట్ అధి

Read More

పింఛను కోసం.. కుర్చీ సాయంతో మండుటెండలో చెప్పులు లేకుండా..

ఒడిశాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలు బ్యాంకు నుంచి పింఛను తీసుకోవడానికి చాలా కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించింది. దీని

Read More

విధుల్లోకి తీసుకునేలా చూడండి.. బండిని కలిసిన గాంధీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని గాంధీ హాస్పిటల్ ఫోర్త్ క్లాస్ ఔట్ సోర్సింగ్ ఎంప్ల

Read More

ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో కాల్పులు, మహిళకు గాయాలు

ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటన అడ్వకేట్స్ బ్లాక్ వద్ద జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి నాలుగు రౌండ్ల క

Read More

ఉరితాళ్లతో సర్పంచ్​ల నిరసన.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్​

ఆదిలాబాద్​ టౌన్​, వెలుగు: గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ ఆధ్వర్యంలో సర్పంచ్​లు గ

Read More

టెస్ట్ రిపోర్ట్ ఇచ్చాకే మిల్లింగ్​.. రివ్యూలో తేల్చి చెప్పిన మిల్లర్లు

యాదాద్రి, వెలుగు :  టెస్ట్​ మిల్లింగ్​ చేసిన రిపోర్ట్​ వచ్చిన తర్వాతే యాసంగి వడ్ల మిల్లింగ్​ స్టార్ట్​ చేస్తామని మిల్లర్లు తేల్చి చెప్పారు. రా రై

Read More

‘డబుల్’ ఇండ్లు ఇవ్వాలని ఆందోళన

నెట్​వర్క్​, వెలుగు: ఇండ్లు లేని వారిని నిరుపేదలుగా గుర్తించి అందరికీ  డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇవ్వాలని సీపీఐఎంఎల్​ ప్రజాపంథా లీడర్లు డిమాండ్​చేశా

Read More

దొడ్డు వడ్లు  దించుకుంటలేరు.. నల్గొండ జిల్లాలో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు  

మిర్యాలగూడ, వెలుగు:  స్టాక్ పెట్టుకునేందుకు స్థలం  లేదని, ధాన్యంలో తాలు శాతం అధికంగా ఉందని సాకులు చెబుతూ కొనుగోలు సెంటర్ల ద్వారా ప్రభుత్వం స

Read More

గౌరవెల్లి ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయట్లే: చాడ వెంకట రెడ్డి

కోహెడ, వెలుగు: భారత రాజ్యాంగాన్ని దేశంలోని పాలకులు అమలు చేయడం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల టై

Read More

గంగా జమునా తెహజీబ్​కు తెలంగాణ ప్రతీక

    ఇఫ్తార్​విందులో హోంమంత్రి మహమూద్​అలీ, రవాణా మంత్రి అజయ్ ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: గంగా జమునా తెహజీబ్​కు తెలంగాణ ప్రతీక అని

Read More

29న వారణాసిలో   ‘కాశీ తెలుగు సంగమం’ : జీవీఎల్ నర్సింహా రావు

న్యూఢిల్లీ, వెలుగు: గంగా పుష్కరాలను పురస్కరించుకొని ఈ నెల29న వారణాసిలో 'కాశీ తెలుగు సంగమం' నిర్వహించనున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావ

Read More

రాష్ట్రంలో నాలుగు  ఫుడ్ స్ట్రీట్​లు!

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో నాలుగు ఫుడ్ స్ట్రీట్​లను పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహార పద్ధతులను ప్రోత్సహిం

Read More