Hyderabad
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. మెదక్ జిల్లాలో ఘటన
మెదక్ (కౌడిపల్లి), వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి చెందిన రైతు కర్రోళ్ల వెంకట్రాముల
Read Moreసగానికి తగ్గినపంట నష్ట పరిహారం.. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకూ అందని సాయం
ఖమ్మం/ కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో మార్చి నెలలో కురిసిన వడగండ్ల కారణంగా జరిగిన పంట నష్టం అంచనాలు లెక్క తప్పాయి. ప్రాథమిక అంచ
Read Moreమహిళలతో మిల్లెట్ ఔట్లెట్లు.. బిజినెస్కు ఆగ్రోస్ యాక్షన్ ప్లాన్
నిర్వహణపై ఐఐఎంఆర్లో వర్క్షాప్
Read Moreఇంకా టెన్త్ రిజల్టే రాలే...అయినా అడ్మిషన్లు, క్లాసులు
ఇంకా టెన్త్ రిజల్టే రాలే...అయినా అడ్మిషన్లు, క్లాసులు ఇంటర్ కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఇష్టారాజ్యం బ్రిడ్జి కోర్సు, ఫౌండేషన్ కోర్సుల పేరుతో క
Read More2వ రోజు ముగిసిన సీబీఐ కస్టడీ విచారణ..చంచల్ గూడ జైలుకు ఎంపీ అవినాష్ తండ్రి
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల రెండో రోజు సీబీఐ కస్టడీ విచారణ ముగిసింది. ఆ త
Read Moreగంటన్నరలోనే 22పెగ్గులు.. ఆ తర్వాత..
మార్క్ సి అనే బ్రిటీష్ పర్యాటకుడు పోలీష్ స్ట్రిప్ క్లబ్ లో కేవలం 90నిమిషాల్లోనే 22పెగ్గుల ఆల్కహాల్ సేవించి చనిపోయాడు. అతను మరణించే సమయంలో అతని రక్తంలో
Read Moreపలు దేశాల్లో ఆకట్టుకున్న సూర్య గ్రహణం దృశ్యాలు
ఏప్రిల్ 20న సంభవించిన సూర్య గ్రహణం ఎంతో మందిని ఆకర్షించింది. సూర్యుడు నిమిషం పాటు కప్పివేయబడడంతో ఆస్ట్రేలియా, ఇండోనేషియా, తూర్పు తైమూర్లోని కొన్
Read Moreహైదరాబాద్ బెట్టింగ్ ముఠాల దగ్గర కోట్లకు కోట్ల టర్నోవర్
భారత్ లో జరుగుతున్నఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ లపై జోరుగాబెట్టింగ్ కొనసాగుతుంది. టాస్ దగ్గర నుంచి ఏ బంతికి ఏం జరుగుతుంది అనే దానిపై బెట్టింగ్
Read Moreరూ.500పెట్టుబడితో రూ.2.5కోట్ల జాక్ పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రిక్షావాలా
లాటరీ అనేది కొన్ని శతాబ్దాలుగా సాగుతున్న ఓ వేట లాంటిది. కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందు రాత్రి సమయమే అనువైనదిగా భావిస్తారు. ఇది ఒక గేమ్
Read Moreవిశాఖ ఉక్కుపై ఉత్త మాటలె.. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనని తెలంగాణ
తమ బిడ్ కోసం టైమ్ ఇవ్వాలని ఇటీవల కేంద్రానికి వినతి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చిన కేంద్రం సమయం ముగిసినా టెండర్లకు దూరంగానే సర్కారు
Read Moreఅధికారంలోకి వచ్చిన 4నెలల్లోనే 13 లక్షల పోడు భూములకు పట్టాలు ఇస్తం : వైఎస్ షర్మిల
వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రాగానే 4 నెలల్లో 13 లక్షల పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని ఆ పార్టీ చీఫ్ -వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇం
Read Moreవాళ్ల మీద పీడీ యాక్ట్ ఇంకా ఎందుకు పెడ్తలేరు? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ మీద సీఎం కేసీఆర్ వేసిన సిట్ నిజంగానే కూలబడిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు
Read More73 కేజీల కేక్ కటింగ్.. మాజీ సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్
కూకట్ పల్లి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేపీహెచ
Read More












