Hyderabad
‘దేవిపోత’.. జీవితానుభవాలను ఈ తరం కోసం ఎదలోతుల్లోంచి ఎత్తిపోస్తున్నకథ
మనిషి అంటేనే అనుభవాల పుట్ట. ఒక తరం అనుభవాలు, తర్వాతి తరానికి పాఠాలైతయ్. ఆ పాఠాలతోటే మానవ పురోగతికి బాటలు వడ్తయ్. అలాంటి అనుభవ పాఠాలను తమ వరకే పరిమిత
Read Moreఅందంతో పని లేదు : తిలోత్తమ షోమ్
కెరీర్ మొదట్లో సపోర్టింగ్ రోల్స్ చేసిందామె. కానీ, ఇప్పుడు సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా ఆమె సపోర్ట్ లేనిదే కథ ముందుకు కదలడం లేదు. పేరు తిలోత్తమ షో
Read Moreతెల్లారే దాకా రెండు మూడు శవాలు ఎక్కించిండు
ఎండ భగ భగ మండిపోతుంది. హైదరాబాద్ ఇమ్లీబన్ బస్ స్టేషన్లోకి ఆయాసంగా వచ్చి ఆగిన బస్సు చల్లని ప్లాట్ఫామ్ నీడలో సేద తీరుతోంది. ఆ బస్సు దిగి రయ్యిన హోటల్
Read Moreమైండ్ బ్లాక్ ఇన్నొవేషన్స్
ఏథెన్స్కు చెందిన ఆర్కిటెక్ట్, డిజైనర్ కతెరినా కంప్రాని. ఏగాన్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డిజైన్ చదువుకుంది. ఆ తర్వాత ‘ది అన్కంఫర్టబుల్’
Read Moreఅకాల వర్షాలకు వరి, మొక్క జొన్న పంటలకు భారీగా నష్టం
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాల ధాటికి వరి, మొక్క జొన్న, మామిడి పంటలకు భ
Read Moreపోలీసుల ఎదుట లొంగిపోయిన అమృత్పాల్ సింగ్.. 37రోజుల పరారీ తర్వాత అరెస్ట్
గత నెల మార్చి 18నుంచి పరారీలో ఉంటూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్&z
Read Moreవిద్యార్థుల ఆహారంలో నాణ్యతను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీ
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గిరిజన పిల్లల పోషకాహార స్థాయిని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా అధికారులు ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎటపల్లిలోని తోడ్
Read Moreరైస్ బ్రాన్ ఆయిల్పై అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్, వెలుగు: రైస్ బ్రాన్ ఆయిల్ ప్రాధాన్యంపై అవగాహన కలిగించడం, దీని ఉత్పత్తిని, వాల్యూ యాడెడ్ ప్రొడక్టులను పెంచడం, కొత్త టెక్నాలజీలను పరిచయం
Read Moreసాహితీవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి కన్నుమూత
హైదరాబాద్, వెలుగు: ప్రసిద్ధ సాహితీవేత్త, ద్రావిడ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య రవ్వా శ్రీహరి (80) శుక్రవారం రాత్రి
Read Moreకాంగ్రెస్ నేతలకు డబ్బులందాయని ప్రజలు అనుకుంటున్నరు: డీకే అరుణ
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందా యని ప్రజలు అనుకుంటున్నారని.. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని బీజ
Read Moreప్రజల కోసమే కంటోన్మెంట్రోడ్లు తెరిచినం: కిషన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు : ప్రజల సౌకర్యం కోసమే కంటోన్మెంట్లోని ఐదు రోడ్లను కేంద్ర ప్రభుత్వం ఓపెన్ చేసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రజల
Read Moreఎంసెట్ అభ్యర్థులకు సెంటర్ల తిప్పలు
జిల్లాల ‘ఎంసెట్’ సెంటర్లన్నీ బ్లాక్.. హైదరాబాదే దిక్కు మార్చి నెలాఖరు నాటికే జిల్లాల్లోని సెంటర్లకు సరిపడా ఎంసెట్ అప్లికే
Read Moreఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల మండిపాటు
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చార న్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండ
Read More












