Hyderabad
ప్రధాని మోడీ ఫాలోవర్లలో చేరిన మస్క్.. టెస్లాను ఇండియాకు తెచ్చేందుకేనా..?
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ట్విట్టర్ చీఫ్, బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీని ఫాలో కావడం ప్రారంభించారు. మస్క
Read Moreబలగం చూసిన బండి సంజయ్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో బలగం సినిమా చూశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం మధ్యాహ్నం
Read MoreTwitter లో "W" బ్యాగ్రౌండ్ ఛేంజ్.. మస్క్ వైరల్ ట్వీట్
ఎలాన్ మస్క్ 44మిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను ఆధీనంలోకి తెచ్చుకుని దాదాపు ఆరు నెలలు పూర్తయిది. ఈ ఆర్నెళ్ల కాలంలో మస్క్ తీసుకున్న నిర్ణయాల వల్ల ట్విట్టర్
Read Moreఏపీ, తెలంగాణలో నంది అవార్డ్స్ ఎందుకివ్వటం లేదు : నట్టికుమార్
నంది అవార్డ్స్ పై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నంది అవార్డ్స్ ఎందుకివ్వడం లేదని ప్రశ్నిం
Read Moreఇంధనం లేక సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన ఓడ.. ప్రమాదంలో 400మంది ప్రాణాలు
సుమారు 400మంది వలసదారులతో వెళ్తోన్న ఓ ఓడ నడి సముద్రంలో చిక్కుకుపోయింది. దీంతో వందలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఆఫ్ర
Read Moreబాలుడిని ముద్దు పెట్టుకోవడంపై క్షమాపణ చెప్పిన దలైలామా
టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామా ఓ బాలుడిని ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన ఆ బాలుడికి, అతని కుటుంబసభ్యులకు క్షమాపణ
Read Moreఅఖిల పక్షాలన్నీ ఏకమైతేనే కేసీఆర్ మెడలు వంగుతాయి : షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల పక్షాన పోరాటం మొదలుపెట్టారు. అఖిల పక్షాలన్నీ ఏకమై ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. దానికోస
Read Moreఏఐతో పాస్ వర్డ్లకు ముప్పు.. సెక్యూర్డ్ గా ఉండాలంటే ...
ప్రపంచం మొత్తం ఇప్పుడు అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వైపు చూస్తోంది. ఎక్కడ చూసినా చాట్ జీపీటీ లాంటి కొత్త సాంకేతికతపై యువత రోజుకో టెస్ట్ చేస్తూ ట్రెండింగ్
Read Moreమంచినీళ్లు తాగేటప్పుడు చేసే మూడు తప్పులు ఇవే..
ప్రతి మనిషీ ఆరోగ్యంగా ఉండడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇదిశరీరాన్ని హైడ్రేట్గా ఉంచడమే కాకుండా పోషకాలను సులభంగా గ్రహించేందుకు, ఆహారాన్ని విచ్
Read Moreసుప్రీంలో విచారణ నేపథ్యంలో 3 బిల్లులను ఆమోదించిన గవర్నర్
సుప్రీంలో తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై ఇయ్యాళ విచారణ జరగనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు బిల్లులకు ఆమోదం తెలిపార
Read Moreవీడని ఎస్సై దంపతుల ఆత్మహత్య మిస్టరీ
జనగామ, వెలుగు: జనగామ టౌన్ ఎస్సై కాసర్ల శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య మిస్టరీలా మారింది. అసలు ఎందుకు సూసైడ
Read Moreవరి కోసి పదిరోజులాయే.. కొనుగోలు కేంద్రాలు తెరవరాయే!
కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామబాద్ జిల్లాలో యాసంగి సీజన్ వరి కోతలు షురూ అయినా.. ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు తె
Read Moreఈ నెల 15 నుంచి రెండో విడత గొర్రెల కొనుగోళ్లకు నిర్ణయం
నల్గొండ, వెలుగు : రెండో విడత గొర్రెల పంపిణీకి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో రెండో విడత కింద అప్లై చేసుకున్న లబ్ధిదారులను క్ష
Read More












