Hyderabad
రాష్ట్రంలో అధికారాన్ని వాడుకుని వ్యాపారాలు చేస్తున్నరు: ప్రొ. కోదండరామ్
టీఎస్పీఏస్సీ అక్రమాలకు కెరాఫ్ అడ్రెస్ గా మారిందని, ప్రశ్నపత్రాల లీకేజీ వర్తమాన తెలంగాణకు సాక్షిగా నిలుస్తోందని ప్రొ. కోదండరామ్ ఆరోపించారు. ప్రశ్నాపత్ర
Read MoreTSPSC : 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులకు సిట్ ఫోన్ కాల్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. కస్టడీకి తీసుకున్న నిందితులు.. ప్రవీణ్, రాజశేఖర్, డాకియా, రాజేశ్వర్, రేణుకలను హిమాయత్ నగర్ లో
Read Moreపవన్కల్యాణ్ సినిమాలో విలన్గా అడిగితే చేయనన్న : మల్లారెడ్డి
దర్శకుడు హరీష్ శంకర్ తనని పవన్ కళ్యాణ్ చిత్రంలో విలన్ గా నటించమని గంటన్నరసేపు బతిమిలాడారని, కానీ తాను చేయనని చెప్పానని మంత్రి మల్లారెడ్డి
Read More5 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల నగరంలో వరుసగా వీధి కుక్కల దాడి ఘటనలు జరుగుతున్నాయి. మార్చి 26వ తేది ఆదివారం మరో
Read Moreనెహ్రూ జూపార్క్ లో చీతా మృతి
హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో ఓ చీతా మార్చి 25న గుండెపోటుతో చనిపోయింది. అబ్దుల్లా(15) అనే మగ చీతా చనిపోవడంతో అధికారులు పోస్టుమార్టం చేశారు. గుండెపోటుతో
Read Moreమొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీ
జమ్మూలోని సాంబ జిల్లాలో ఉన్న పల్లి అనే గ్రామ పంచాయతీ దేశంలోనే మొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా నిలిచింది. ఈ గ్రామం మొత్తం సౌరశక్తి ఆధారిత గ్రామం. ప
Read Moreసాఫ్ట్వేర్ ఫ్యామిలీ సూసైడ్ వెనుక కారణాలు ఏంటీ?
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలకు సైనైడ్ ఇచ్చి, తల్లిదండ
Read Moreడిజైన్లలో లోపాల వల్లే ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు
యాదాద్రి/సూర్యాపేట, వెలుగు: యాదాద్రి, సూర్యాపేట జిల్లాల మీదుగా వెళ్తున్న హైదరాబాద్-–విజయవాడ, హైదరాబాద్-–వరంగల్నేషనల్ హైవేలపై
Read Moreటెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ దాకా జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో త
Read Moreస్పోర్ట్స్మీట్లో దుమ్మురేపిన కార్పొరేటర్లు
హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించిన కార్పొరేటర్ల స్పోర్ట్స్ మీట్ శనివారం ఘనంగా ముగిసింది. కార్ప
Read Moreకేటీఆర్ ముందే బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ
మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ వర్గపోరు భగ్గుమన్నది. మార్చి 25వ తేదీ శనివారం మంత్ర కేటీఆర్ ముందే ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.&n
Read Moreఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 ని
Read Moreసాప్ట్వేర్ కుటుంబం ఆత్మహత్య : వెలుగులోకి కీలక విషయాలు
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వారికి విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మహత
Read More












