in
సీ ప్లేన్ సర్వీసులకు ఫుల్ డిమాండ్
మరో 14 ఏరో డ్రోమ్ లు రానున్నాయ్ న్యూఢిల్లీ: దేశంలో మరో 14 వాటర్ ఏరోడ్రోమ్లను డెవలప్ చేయాలని ప్రభుత్వం ప్లాన్స్ వేస్తోంది. ప్రధాని
Read Moreవరద సాయం కోసం కొనసాగుతున్న ఆందోళనలు
ఉన్నోళ్లకు ఇచ్చి.. గరీబోళ్లను వదిలేస్తరా? సిటీలో పలు చోట్ల ఆందోళనలతో దిగొచ్చిన సర్కార్ బాధితులకు నేటి నుంచి సాయం పంపిణీకి నిర్ణయం హైదరాబాద్,వెలుగు:సా
Read Moreజీహెచ్ఎంసీ ఎన్నికలు వద్దు.. సిటీలో పోస్టర్ కలకలం
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయాలని సిటీలో పోస్టర్లు వెలుస్తున్నాయి. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని, ప్రపంచవ్యాప్తంగా రెండో
Read Moreఇద్దరు యువ రాజులు.. బీహార్లోనూ ఫెయిలే
రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్పై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు సింహాసనాలను కాపాడుకోవడంపైనే యువరాజుల దృష్టి ఎన్నికలప్పుడే వాళ్లకి పేదలు గుర్తుకొస్తరు.. మహ
Read Moreవచ్చే ఏడాదిలో కరోనా వాక్సిన్: భారత్ బయోటెక్
ఏర్పాట్లు చేసుకుంటున్నామని భారత్ బయోటెక్ వెల్లడి 3వ దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ చేయడంపై ఫోకస్ న్యూఢిల్లీ : ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీల నుంచి అవసరమై
Read Moreగ్రేటర్ ఎన్నికల్లో కిలోమీటర్లోపే పోలింగ్ కేంద్రం
ఆఫీసర్లకు ఎన్నికల కమిషనర్ ఆదేశం హైదరాబాద్, వెలుగు : నగర ఓటర్ల ఇంటికి కిలోమీటర్ దూరంలోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిష
Read Moreపోలవరం కెపాసిటీ పెంపుతో.. రాష్ట్రంలో 45 వేల ఎకరాలు మునుగుతయ్
ప్రాజెక్టు నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు కెపాసిటీ పెంపుపై సైంటిఫిక్ స్టడీ అవసరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లెటర్ హైదరాబాద్, వెలుగు: పోలవ
Read Moreదుబ్బాకలో ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
ఈనెల 10న ఫలితాలు దుబ్బాక: సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పర్వంలో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీలు ప్రచారాన్ని నిల
Read Moreమూతపడ్డ శ్రీశైలం డ్యాం గేట్లు
కర్నూలు: కృష్ణా నదిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం గేట్లు ఎట్టకేలకు మూతపడ్డాయి. ఈ సీజన్లోనే గరిష్టంగా మూడు వారాలకుపైగా నిర్విఘ్నంగా
Read Moreఏపీలో 2618 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల 780 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహి
Read Moreదేశంలో రామ రాజ్యం.. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం
దుబ్బాక: దేశమంతా రామరాజ్యం నడుస్తుంటే ఒక్క మన రాష్ట్రంలోనే రజాకార్ల రాజ్యం నడుస్తోందని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంల
Read Moreమిస్టరీగానే మిగిలిపోతున్న మిస్సింగ్ కేసులు
గతేడాది 19,724 మంది అదృశ్యం 3,418 మంది ఇంకా దొరకలె స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్,శామీర్పేట్ మైనర్ల కిడ్నాప్
Read Moreఆధార్ కార్డుల్లో డేటా మార్పిడి చేస్తున్న ముఠా గుట్టురట్టు
కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 మంది అరెస్టు ప్రభుత్వ సంక్షేమ ఫథకాల లబ్ది పేరిట మోసాలు ఆరేటర్లదే కీలక పాత్ర…. వేల సంఖ్యలో లబ్ది దారులు కర్నూలు:
Read More