V6 News

India

మార్చి 31 వరకు రాష్ట్రమంతా లాక్ డౌన్

కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రాష్ట్రమంతా మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని ఆదేశించారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. అత్యవసర సేవలు మినహా అన్నీ మూసేయాలని న

Read More

గల్లీ నుంచి ఢిల్లీ వరకు మార్మోగిన చప్పట్లు

కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు ‘జనతా కర్ఫ్యూ’కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రజలంతా తమకు తాము స్వీయనిర్భంధంలో

Read More

భారత్ లో 6కు చేరిన కరోనా మరణాలు

కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తుంది. మృతుల సంఖ్య పెరుగుతుంది. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో  63 ఏళ్ల వృద్ధుడు చనిపోగా..  పాట్నాలో 38 ఏళ్ల వ్యక్తి  చికిత్

Read More

జనతా కర్ఫ్యూకి జైకొడుతున్న జనం

కరోనాపై దేశం యుద్దం ప్రకటించింది. వైరస్ కట్టడి కోసం ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ జనం అండగా నిలిచింది. దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ సంపూర్ణంగా సాగ

Read More

నేడే జనతా కర్ఫ్యూ

కరోనా కట్టడికి ఏకమైన దేశం ప్రధాని పిలుపునకు అన్ని రాష్ట్రాల మద్దతు ఎక్కడికక్కడ ఇండ్లకే జనం పరిమితం రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు అన్నీ బంద్​ ‘వలస వ

Read More

భారత్ లో 283 కు చేరిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతోంది. భారత్ ల కరోనా బాధితుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం ఇవాళ(21)

Read More

పదివేలు దాటిన కరోనా మరణాలు

ప్రాణాంతక క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య ప‌ది వేలు దాటింది.  ఈ విషయాన్ని అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిట

Read More

భయం వద్దు.. వీసా స్టేటస్ మారదు

అమెరికాకు ఇండియన్ ఎంబసీ విజ్ఞప్తి అమెరికాలో ఉంటున్న ఇండియన్ స్టూడెంట్లు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను పట్టించుకోవ

Read More

కరోనా – జాగ్రత్తలు: ఫోన్లు, కంప్యూటర్ కీబోర్డ్స్ క్లీన్ చేసేదెలా?

చైనాలో పుట్టిన కరోనా వైరస్ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తూ ప్రజల్ని వణికిస్తోంది. భారత్‌లోనూ రోజు రోజుకీ కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ వే

Read More

దేశ వ్యాప్తంగా 154కి చేరిన కరోనా కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ బాధితుల సంఖ్య దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతోంది. ఇండియాలో విదేశీయులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య ఇవా

Read More

ఐపీఎల్‌‌ జరగకపోతే.. ధోనీ కెరీర్‌ ముగిసినట్లేనా? 

న్యూఢిల్లీ: రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్‌ వల్ల ఈ ఏడాది ఐపీఎల్‌ వాయిదా పడితే.. మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌ . ధోనీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం క్రికెట్

Read More